electoral bonds | ఎలక్టోరల్ బాండ్ల (electoral bonds) ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన టాప్ 30 సంస్థల్లో సగానికిపైగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) దర్�
‘శ్రీరాముడు కనుక ఇప్పుడు ఉండి ఉంటే.. అతడిని తమ పార్టీలో చేరమని బీజేపీ ఒత్తిడి చేసేది..కుదరదని రాముడు చెబితే.. అతనిపై సీబీఐ, ఈడీలను బీజేపీ ఉసిగొల్పేది’ అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం�
మద్యం పాలసీ కేసులో తాము జారీ చేసిన సమన్లకు స్పందించడం లేదని ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీచేసింది. ఈ నెల 16న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.
మద్యం పాలసీ కేసులో విచారణకు రావాలంటూ తాము పదేపదే సమన్లు పంపినా వాటిని తిరస్కరిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై చర్య తీసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఢిల్లీ కో�
కాంగ్రెస్ ముఖ్య నేత సల్మాన్ ఖుర్షిద్ భార్య లూయిస్ ఖుర్షిద్.. కేంద్ర ప్రభుత్వ నిధుల్ని కాజేశారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. కేంద్ర నిధులు రూ.71.50 లక్షలను లూయిస్ ఖుర్షిద్, మరో ఇ�
మద్యం పాలసీ కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ వచ్చే నెల 13న చేపడుతామని సుప్రీంకోర్టు చెప్పింది.
Byjus CEO : బైజూస్ సీఈవో రవీంద్రన్ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లుకౌట్ నోటీసు జారీ చేసింది. లుకౌట్ నోటీసు జారీ చేయాలని ఇమ్మిగ్రేషన్ బ్యూరోను ఈడీ కోరింది. బైజూస్ విద్యా సంస్థ సీఈవో దేశం విడిచి పారిపో�
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరోసారి ఈడీ విచారణకు దూరంగా ఉన్నారు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించి నేడు విచారణకు రావాలని ఈడీ (ED) అధికారులు కేజ్రీవాల్కు ఆరోసారి నోటీసులు జార
మనీ లాండరింగ్ కేసులో సీనియర్ బీజేడీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రఫుల్లా సమల్తో పాటు ఆయన కుమారుడికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం సమన్లు జారీ చేసింది.