ED Searches : చైనీస్ బెట్టింగ్, లోన్ యాప్స్పై ఈడీ ఉక్కుపాదం మోపింది. ముంబై, చెన్నై, కొచ్చి సహా దేశవ్యాప్తంగా పది ప్రదేశాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు రూ. 123 కోట్ల విలువైన బ్యాంక్ డిపాజిట్లను స్తంభి
హైదరాబాద్లోని కింగ్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి చెందిన యజమానులు, సంస్థల ఆఫీసులు, సంబంధిత వ్యక్తుల ఇండ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం సోదాలు చేశారు. ఉదయం నుంచి ఏ డు ప్రాంతాల్లో
ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం ఐడీబీఐ బ్యాంకు కేంద్రంగా రుణాల మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు కొనసాగుతున్నది. చేపల రైతుల పేరుతో రుణాలు, ఉద్యోగం పేరుతో అమాయకుల నుంచి ఆధార్ �
కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ ఎదుర్కొంటున్న ఆప్ సీనియర్ నేతల జాబితాలోకి తాజాగా ఢిల్లీ మంత్రి రాజ్కుమార్ ఆనంద్ చేరారు. ఆనంద్, మరికొందరి ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గ�
ఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ ఇంట్లో ఈడీ అధికారులు మంగళవారం సోదాలు జరిపారు. గత ఏడాది ఓ కేసులో అరెస్టు అయిన అమనతుల్లాకు ఇటీవల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులోనే మనీల్యాండరింగ్ వ�
రానున్న లోక్సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోదీ సర్కార్ కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను రాజకీయ ప్రత్యర్ధులపై ప్రయోగిస్తోంది.
‘ల్యాండ్ ఫర్ జాబ్ స్కాం’ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సోదాలు జరిపింది. ఆర్జేడీ అధినేత, రైల్వే మాజీ మంత్రి లాలూ ప్రసాద్ కుమారుడు తేజస్వీ యాదవ్, వారి సన్నిహితుల ఇండ్లలో, కార్య�