హర్యానా భూ లావాదేవీలకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో వ్యాపారవేత్త, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రాను ఈడీ మంగళవారం ఐదుగంటలకు పైగా ప్రశ్నించి స్టేట్మెంట్ను రికార్డు చేసింది.
KTR | రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కాంట్రాక్టర్ మంత్రి.. ఓ బ్రోకర్ ముఖ్యమంత్రి అయ్యారని కేటీఆర్ తీవ్ర వ�
KTR | హైకోర్టు క్వాష్ పిటిషన్ను కొట్టేయగానే ఏదో జరిగినట్టు కాంగ్రెస్ నేతలు శునకానందం పొందుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం ఇచ్చిన నోటీసులకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యుత్తరమిచ్చారు. మంగళవారం ఈడీ విచారణకు హాజరుకాలేనంటూ మెయిల్ ద్వారా ఆమె సమాధానమిచ్చారు.
CM Arvind Kejriwal : సీఎం కేజ్రీవాల్కు నాలుగోసారి నోటీసులు ఇచ్చింది ఈడీ. లిక్కర్ కేసులో ఇప్పటికే ఢిల్లీ సీఎంకు మూడు సార్లు నోటీసులు వెళ్లాయి. అయితే ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదు. జనవరి 18వ తేదీన హ�
MLC Kavitha | తనకు మోడీ నోటీసు వచ్చిందని, అది రాజకీయ కక్షతో పంపించిన నోటీసు కాబట్టి దానిపై పెద్దగా స్పందించాల్సిన అవసనం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈడీ నోటీసును తమ పార్టీ న్యాయ విభాగానికి ఇ�