Newsclick: డిజిటల్ మీడియా సంస్థ న్యూస్క్లిక్కు ఊరట లభించింది. ఆ సంస్థతో పాటు దాని వ్యవస్థాపకుడు ప్రభిర్పై నమోదు అయిన ఎఫ్ఐఆర్, ఈడీ కేసును ఢిల్లీ హైకోర్టు కొట్టిపారేసింది. విదేశీ నిధుల సమీకరణలో
ఓ వ్యాపారి నుంచి రూ. 20 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకి రెడ్ హ్యాండెండ్గా పట్టుబడ్డాడో ఈడీ అధికారి. ఒడిశాలోని డెంకనల్కు చెందిన స్టోన్ మైనింగ్ వ్యాపారి రతికాంత రౌత్పై ఈడీ కేసు నమోదైంది. ఈ కేసు నుంచి ఆయన�
Supreme Court | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం కీలక సూచనలు చేసింది. కేంద్ర సంస్థల అధికారులు రాష్ట్ర పోలీసులచే దర్యాప్తు చేయబడిన, దర్యాప్తు చేస్తున్న కేసుల్లో పోటీ అంశాల మధ్య సమతున్యతను పాటిం�
Excise Policy Case: ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు 14 రోజుల పాటు కస్టడీని పొడిగించారు. కస్టడీని పొడిగిస్తూ ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎక్సైజ్ పాలసీతో లింకున్న ఈడీ కేసులో కేజ్
మహాదేవ్ యాప్ తర్వాత 2023 ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి ఎనిమిది బెట్టింగ్ యాప్లపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ జాబితాలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ప్రమోట్ చేసిన ‘ఫెయిర్ ప్లే’ యాప్ ఉన్నది.
టీవీ9 మాజీ డైరెక్టర్లు వీ రవిప్రకాశ్, ఎంకేవీఎన్ మూర్తిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పీపీ జగన్మోహన్ నాంపల్లిలోని మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు నమోదు చేశారు. �