కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థల దాడులతో ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నదని వామపక్షనాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేంద్ర వైఖరిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్ వద్ద మోదీ ప్రభుత్వ దిష్టిబొమ్మను శనివారం దహనం చేశారు.
– ఖలీల్వాడి, మార్చి 23