ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) దేశ ఆర్థిక ప్రగతి లక్ష్యాల సాధన అనుకున్నంత ఈజీ కాదని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీల తాజా లెక్కలు చెప్తున్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2023-24)తో పోల్చితే గత ఆర్థిక సంవత్సరం (2024-2
దేశ ఆర్థిక వృద్ధితోపాటు ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లకు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లభించడం లేదు. రుణ వసతి, సాంకేతిక సహకారం అందక, అంతర్జాతీయ �
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప ప్రకటించిన ప్రతీకార సుంకాలపై ప్రపంచదేశాలు వెంటనే స్పందించాయి. సుంకాల తగ్గింపు కోసం ట్రంప్నకు నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తూనే తాము కూడా ప్రతీకారం తీర్చుకుంటామని పల�
‘ఒక వ్యక్తికి రోజుకో బంగారు గుడ్డు పెట్టే బాతు దొరుకుతుంది. అత్యాశకు పోయి మొత్తం బంగారం ఒకేసారి తీసుకుందామని దాన్ని కోస్తాడు..’ ఆ తర్వాత ఏం జరుగుతుందో, దాని సారాంశం ఏమిటో మనందరికీ తెలిసిందే.
సోలో బతుకే సో బెటర్ అంటున్నారు చైనా యువత. ఆ దేశంలో పెండ్లిండ్ల సంఖ్య కనిష్ఠ స్థాయికి పడిపోయింది. విడాకులు తీసుకుంటున్న జంటలు పెరిగిపోతున్నాయి. పెండ్లయిన యువత పిల్లల్ని కనేందుకు ఇష్టపడటం లేదు. దీంతో జనా�
Harish Rao | కేసీఆర్ పాలనలో జరిగిన సమగ్ర అభివృద్ధి కేంద్ర ఆర్థిక సర్వేతో మరోసారి రుజువైందని, ఇది కాంగ్రెస్కు చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ‘ఎక్స్' వేదికగా స్ప
Moody's - GDP | ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీ’స్ (Moody's) భారత్ వృద్ధిరేటు అంచనాలను తగ్గించేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో వృద్ధిరేటు ఏడు శాతమేనని తేల్చేసింది.
రాష్ట్రాల ఆర్థిక వృద్ధికి ప్రాణం పోసే మూలధన వ్యయంపై పార్లమెంట్ ఎన్నికలు తీవ్ర ప్రభావం చూపించాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మూలధన వ్యయాన్ని గణనీయంగా తగ్గి�
డిసెంబర్తో ముగిసిన మూడవ త్రైమాసికంలో భారత్ ఆర్థికాభివృద్ధి అందరి అంచనాల్ని మించిపోయింది. గురువారం నేషనల్ స్టాటస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరం అక్టోబర్
Minister Satyavati Rathod | రాష్ట్రంలోని వెనుకబడ్డ తరగతుల వారిని వృత్తిపరంగా ఆదుకునేందుకు ఉద్దేశించిన బీసీ బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavati Rathod
అంతర్జాతీయ పరిస్థితులు భారత్ ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తాయని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పారేఖ్ చెప్పారు. శనివారం ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇండియాకు గ్లోబల్ షాక్స్ నుంచి రక్షణ ఏదీ ఉండదని
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను దేశ జీడీపీ అంచనాను గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ యథాతథంగానే ఉంచింది. వృద్ధిరేటు 6 శాతంగానే ఉండొచ్చని సోమవారం తెలిపింది. అయితే ఆపై ఆర్థిక సంవత్సరం (2024-25) 6.9 శాతంగా న�
దేశంలోనే అతి తక్కువ వయస్సున్న తెలంగాణ రాష్ట్రం ఆర్థిక వృద్ధిలో రారాజుగా ఏలుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా.. సొంతకాళ్లపై నిలుస్తూ ఆర్థికంగా ప్రబల శక్తిగా ఎదుగుతున్నది.
IMF on Global Growth: ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక వృద్ధి మందగించనున్నది. ఈ ఏడాది వృద్ధి 2.9 శాతానికి పడిపోనున్నది. అంతర్జాతీయ ద్రవ్య నిధి దీనికి సంబంధించిన రిపోర్ట్ను రిలీజ్ చేసింది.