కాలం మారిపోయింది. జీవితాల్లో వేగం పెరిగింది. ఒకప్పటి పెద్దలతో పోలిస్తే ఇప్పటి తరం పిల్లలైనా, పెద్దలైనా ప్రాసెస్డ్ ఆహార పదార్థాలకు అలవాటు పడ్డారనే చెప్పాలి. అయితే, ప్రాసెస్డ్ పదార్థాలను తగ్గించుకోవడం �
ఆహారం విషయంలో మీరు ఏం తింటున్నారనే దానిలాగే, ఎప్పుడు తింటున్నారనేది కూడా అతి ముఖ్యమైన అంశం. మీ శరీర సహజ స్పందనలకు అనుగుణంగా మీ తిండివేళలు అనుసంధానమై ఉంటాయి. దీన్ని క్రోనోన్యూట్రిషన్ అని పిలుస్తారు.
బల్లి పడ్డ చట్ని తిని నలుగురు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ టిఫిన్ సెంటర్లో చట్ని
మనం తినే ఆహారం మన దంతాల ఆరోగ్యం మీద గొప్ప ప్రభావాన్నే చూపుతుంది. రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవడం, ఒకసారి ఫ్లాసింగ్ చేసుకోవడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు ఉన్నప్పటికీ తినే తిండి విషయంలో కూడా మనం జాగ్రత
తిన్న తర్వాత ఓ వంద అడుగులు వేయాలనేది పెద్దల మాట. మనం దీన్ని చిన్న విషయంగా తేలికగా తీసుకుంటాం. కానీ తిన్న తర్వాత ఓ చిన్న నడక మన ఆరోగ్యానికి హామీ ఇస్తుంది.
Harish Rao | కాంగ్రెస్ పాలనలో చదువు సంగతి దేవుడెరుగు, పిల్లలు ప్రాణాలతో బతికుంటే చాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు.
నమస్తే మేడం. బరువును, మధుమేహాన్ని నియంత్రించేందుకు తక్కువ తక్కువగా ఎక్కువసార్లు తినాలని చెబుతారు కదా! ఒక రోజులో ఎన్నిసార్లు తినొచ్చు. ఎన్ని గంటల నిడివిలో తినాలి. ఇలా తినడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి?
రోజూ వీలైనంత త్వరగా భోజనం పూర్తి చేస్తే.. గుండె రక్తనాళాల వ్యాధుల ముప్పు తగ్గుతుందని ‘నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్'లో ప్రచురితమైన ఓ అధ్యయనం నిర్ధారించింది. ఇందుకోసం పరిశోధకులు 1,03,389 మంది నుంచి ఆహార విధా�
భోజనం చేయగానే దాహం వేయడం సహజం. చాలామంది అన్నం తింటున్నంతసేపు నీళ్లు తాగుతూనే ఉంటారు. మరికొందరు చేతులు కడుక్కున్న వెంటనే చెంబెడు ఎత్తేస్తారు. ఇది అంత ఆరోగ్యకరమైన పద్ధతి కాదు అని పెద్దలు చెబుతూనే ఉంటారు. ఆ
Eating Food | ఆరోగ్యంగా ఉండటానికి, జీవక్రియ సక్రమంగా కొనసాగడానికి, వ్యాధులను నివారించేందుకు సరైన ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆహారం ఎప్పుడు, ఎలా, ఎంత తరచుగా తినడం వల్ల..
రెస్టారెంట్లు కిటకిటలాడిపోతున్నాయి. స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్కు క్షణం కూడా తీరిక ఉండటం లేదు. ఏ ఇద్దరు కలిసినా రుచుల ముచ్చటే! నిన్న మొన్నటి వరకూ నోరు కట్టేసుకున్న భోజన ప్రియులంతా.. తిండి మొహం ఎరుగనట