ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మనం తినే ఆహారం, చేసే వ్యాయామం ముఖ్యమైనవి. కొందరికి వ్యాయామం చేయడానికి సమయం దొరకదు. మరికొందరికి వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా వర్కవుట్లు చేసే పరిస్థితి ఉండదు.
Rajnath Singh Slams Tejashwi Yadav | ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు. ‘చేప కాకపోతే పంది, ఏనుగు లేదా గుర్రాన్ని తిను, చూపించడం ఎందుకు?’ అని విమర్శించారు.
మనది సంప్రదాయ రుచులను ఇష్టపడే దేశం. అందుకే నూడుల్స్, బ్రెడ్ ఎంతగా లభిస్తున్నాయో... కారప్పూస, మరమరాలు లాంటి సంప్రదాయ ఆహారానికి కూడా అంతే డిమాండ్ ఉంది. అయితే ఇక్కడ ఓ తిరకాసు ఉంది. సంప్రదాయ రుచులు అయినంత మా�
Dalit cook | దళిత మహిళ (Dalit cook) వండిన అల్పాహారాన్ని తినేందుకు కొందరు విద్యార్థులు నిరాకరించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను వెనకేసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, కుల వివక్ష చూపిన వారిపై చర్యలు త
ప్రతి మనిషి వారానికి ఒక క్రెడిట్ కార్డు తింటున్నాడట. అదేం పిచ్చిమాట! క్రెడిట్ కార్డు తినటమేమిటి? అని అనుకొంటున్నారా? మేం చెప్పేది నిజమే. ప్రతి మనిషి ప్రతి గంటకు 16.2 బిట్ల మైక్రో ప్లాస్టిక్ కడుపులోకి పీల�
చేపలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. జర్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ఇతర అత్యవసర పోషకాలు క్యాన్సర్, గుండెజబ్బుల ముప్పును తగ్గిస్తాయి
నా వయసు పద్దెనిమిది. కాలేజీ విద్యార్థిని. నాదొక ఇబ్బందికర పరిస్థితి. మా ఇంట్లో ఎవరూ మాంసాహారం ముట్టరు. మడి, ఆచారం ఎక్కువ. వెల్లుల్లి, ఉల్లిపాయలు కూడా వంటల్లో వాడం. అలాంటి ఆహారాన్ని బయటి నుంచి ఆర్డర్ చేయడాన
Children | ఏడాది బిడ్డల నుంచి ఏడేండ్ల చిన్నారుల వరకు.. పిల్లలే అంత! అన్నం తినడానికి మారాం చేస్తారు. ముద్ద కలిపి నోట్లో పెట్టాలంటే పెద్ద యుద్ధమే. ఈ చిట్కాలను ఉపయోగిస్తే పసివాళ్లను దారికి తెచ్చుకోవచ్చు. ♥ పిల్లలు త
ఓ వ్యక్తి కడుపులో రూ.1.45 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు గుర్తించారు. ఈ ఘటన తమిళనాడులోని విరుగంబక్కం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇటీవల రంజాన్ పండుగను జరుపుకోవడానికి
భారతీయులు నిత్యం తాము చేసుకునే అనేక రకాల కూరల్లో కారం వేస్తుంటారు. కొందరు పచ్చిమిరపకాయలను వేస్తే.. మరికొందరు ఎండుకారం వేస్తుంటారు. అయితే ఏ కూర అయినా సరే.. కారం పడకపోతే.. మనకు ముద్ద దిగదు. మ
వేసవి కాలంలో మన శరీరంలో నీరు ఇట్టే ఆవిరైపోతుందని అందరికీ తెలిసిందే. మనకు ఎక్కువగా చెమట పడుతుంది. దాంతోనే శరీరంలో ఉన్న నీరు అంతా బయటకు వెళ్లిపోతుంటుంది. ఈ క్రమంలోనే మనం వేసవిలో సాధారణం క
మినుములు తింటే ఇనుము అంత బలం అన్నది మన వాడుక. దీనిలోని పోషకాలు మంచి వ్యాధి నిరోధక శక్తిని సమకూరుస్తాయని వైద్యులు అంటున్నారు. దాంతో రకరకాల జబ్బుల నుంచి నివారణ సాధ్యమవుతుంది. వంద గ్రాముల మినుముల్లో 18గ్రాము
మహిళలు గర్భం ధరించారంటే చాలు.. ఆహారపు అలవాట్లు, జీవనశైలిని పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది. వారాలు గడుస్తున్న కొద్దీ తినే ఆహారంలో, తాగే నీరు, ఇతర ద్రవాల పట్ల, ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంట�