నేపాల్లో వరుస భూప్రకంనలు | నేపాల్లో వరుసగా భూకంపనలు సంభవిస్తున్నాయి. బుధవారం ఉదయం రాజధాని ఖాట్మండుకు తూర్పు ఈశాన్య దిశలో ప్రకంనలు చోటు చేసుకోగా.. రాత్రి 10 గంటల తరువాత వాయవ్య ప్రాంతానికి 94 కిలోమీటర్ల దూ�
ధర్మశాలలో భూకంపం | హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో శనివారం ఉదయం భూమి కంపించింది. రిక్టర్స్కేల్పై 3 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
అస్సాంలో భూప్రకంపనలు | అస్సాంలో వరుస భూకంపాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బుధవారం సాయంత్రం 7 గంటల 22 నిమిషాల సమయంలో తేజ్పూర్కు దక్షిణంగా భూప్రకంనలు చోటు చేసుకున్నాయి.