భూకంపంపై ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త వివరణ | శ్రీశైలం డ్యామ్ సమీపంలో భూకంపంపై ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త నగేశ్ వివరణ ఇచ్చారు. సోమవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో శ్రీశైలం డ్యామ్ దిగువన నల్లమలలో
రాజస్థాన్లో భూకంపం | రాజస్థాన్లోని బికనీర్ జిల్లాలో బుధవారం ఉదయం భూ కంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 5.3గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయనం కేంద్రం తెలిపింది.
హిమాచల్ప్రదేశ్| హిమాచల్ప్రదేశ్లో స్వల్ప భూకంపం వచ్చింది. రాష్ట్రంలోని గిరిజన జిల్లా అయిన కిన్నౌర్లో శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత భూమి కంపించింది. రిక్టర్స్కేల్పై దీని తీవ్రత 3.1గా నమోదయి�
భూకంపం| ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున 5.56 గంటలకు మణిపూర్లోని ఉక్రుల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 4.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస�
అసోం, మేఘాలయలో భారీ భూకంపం | అసోం, మేఘాలయాలో గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఉదయం 8.45 గంటల ప్రాంతంలో గోప్పారాలో రిక్టర్ స్కేల్పై 5.2 తీవ్రతతో ప్రకంపనలు
భూకంపం | దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్న హర్యానాలో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. దీని ప్రభావం దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ ప్రభావం కనిపించింది.
పాల్ఘర్| మహారాష్ట్రలో మరోమారు భూమి కంపించింది. రాష్ట్రంలోని పాల్ఘర్లో గురువారం ఉదయం 7.07 గంటల ప్రాంతంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్�
లడఖ్| కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో భూకంపం వచ్చింది. లడఖ్లోని లేహ్లో సోమవారం ఉదయం 6.10 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్సీఎస్) వెల్ల
స్వల్ప భూకంపం| ఈశాన్య భారతంలో మరోమారు భూపంకం సంభవించింది. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో స్వల్పంగా భూమి కంపించింది. 20 నిమిషాల వ్యవధిలో రెండు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో భూ ప్
వరుస భూప్రకంపనలు | అస్సాంలో వరుస భూప్రకంపనలు జనాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని ఈశాన్య ప్రాంతంలో ఐదుసార్లు భూమి కంపించింది.
మూడు రాష్ట్రాల్లో భూకంపాలు | దేశంలోని మూడు రాష్ట్రాల్లో భూమి కంపించింది. అసోం, మణిపూర్, మేఘాలయాల్లో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.