నేపాల్లో వరుస భూప్రకంనలు | నేపాల్లో వరుసగా భూకంపనలు సంభవిస్తున్నాయి. బుధవారం ఉదయం రాజధాని ఖాట్మండుకు తూర్పు ఈశాన్య దిశలో ప్రకంనలు చోటు చేసుకోగా.. రాత్రి 10 గంటల తరువాత వాయవ్య ప్రాంతానికి 94 కిలోమీటర్ల దూ�
ధర్మశాలలో భూకంపం | హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో శనివారం ఉదయం భూమి కంపించింది. రిక్టర్స్కేల్పై 3 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
అస్సాంలో భూప్రకంపనలు | అస్సాంలో వరుస భూకంపాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బుధవారం సాయంత్రం 7 గంటల 22 నిమిషాల సమయంలో తేజ్పూర్కు దక్షిణంగా భూప్రకంనలు చోటు చేసుకున్నాయి.
గువాహటి: వరుస భూ కంపాలు అస్సాంతో పాటు ఈశాన్య రాష్ర్టాలను నిలువెల్లా వణికించాయి. పలుచోట్ల భవనాలు తీవ్రంగా దెబ్బతినగా… ప్రజలు ప్రాణాలు గుప్పి ట్లో పెట్టుకుని వీధుల్లోకి పరుగులు తీశారు. ప్రకంపనల సమయంలో వే�
గువాహటి: అసోంలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 7.51 గంటలకు సోనిత్పూర్లో భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై దాని తీవ్రత 6.4గా నమోదయ్యింది. భూకంప తీవ్రతతో నగౌన్లోని పక్కపక్కనే ఉన్న రెండు ఇళ్లులు కొద్�