జీహెచ్ఎంసీకి ఎర్లీబర్డ్ స్కీం రూపంలో కాసుల వర్షం కురిపించింది. ముందుస్తుగా ఆస్తిపన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందాలంటూ ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు యాజమానులకు జీహెచ్ఎంసీ అవకాశం కల్పించింది.
ఎర్లీబర్డ్ పథకంపై పార్లమెంట్ ఎన్నికల ప్రభావం పడుతోంది. ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లిస్తూ 5 శాతం రాయితీ పొందాలన్న జీహెచ్ఎంసీ పిలుపునకు వినియోగదారులు నామమాత్రంగానే స్పందించారు. ఈ నెల 1 నుంచి 30వ తేదీ వరక�
ఆస్తిపన్ను చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టిన ఎర్లీబర్డ్ స్కీం గడువు ఆదివారంతో ముగియనున్నది. ఈ ఆర్థిక సంవత్సరానికి ముందస్తుగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించే వారికి రాష్ట్ర ప్రభుత్వం 5 శాతం ర�
జీహెచ్ఎంసీ ప్రకటించిన ‘ఎర్లీబర్డ్ స్కీం’కు విశేష స్పందన లభిస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఈ నెలాఖరు 30వ తేదీ నాటికి ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందాలంటూ ఆఫ
ముందుగా ఆస్తి పన్నును వసూలు చేసేందుకు గాను జీహెచ్ఎంసీ ప్రవేశ పెట్టిన ఎర్లీ బర్డ్ పథకం ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఉపయోగపడనున్నది. గత ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను గడువు తేదీ మార్చి 3కి ముగిసిన విషయం వి�
ఆస్తి పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్నును ఒకేసారి చెల్లిస్తే జీహెచ్ఎంసీ 5 శాతం రాయితీని ప్రకటించింది.
మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ)లో రికార్డుస్థాయి ఆస్తిపన్ను వసూలయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) ప్రారంభమైన మూడు నెలల్లో (ఏప్రిల్, మే, జూన్) రూ.935.35 కోట్ల రాబడి సమకూరింది
రూ.122 కోట్ల ముందస్తు ఆస్తి పన్ను వసూలు 2.77 లక్షల మంది యజమానులకు రూ.6.1 కోట్లు ఆదా హైదరాబాద్, జూన్ 2 ( నమస్తే తెలంగాణ ): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఎర్లీ బర్డ్’ స్కీంకు విస్తృత ఆదరణ లభించింది. ఫలితంగా మున
హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ పొందే ఎర్లీ బర్డ్ స్కీం గడువును మున్సిపల్ శాఖ ఈనెలాఖరు వరకు పొడిగించింది. ఏప్రిల్ 30తో స్కీం గడువు ముగిసినా, కరోనా నేపథ్
దుండిగల్, ఏప్రిల్ 24 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన ఎర్లీబర్డ్ పథకానికి విశేష స్పందన లభిస్తున్నది. ఈ నెల 30వ తేదీ వరకు ఆస్తి పన్ను చెల్లింపులో 5శాతం రిబే�
వారం రోజుల్లో ముగియనున్న ఐదు శాతం రాయితీ ఆస్తి పన్ను లక్ష్యం రూ. 600 కోట్లు వసూలైంది రూ. 110.43 కోట్లు మాత్రమే.. జీహెచ్ఎంసీ ఎర్లీబర్డ్ పథకంపై ‘కరోనా’ తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ నెలలో ఎర్లీబర్డ్ పథకం ద్వారా ర
ఇప్పటి వరకు రూ.1.32 కోట్ల ఆస్తిపన్ను వసూలుపథకంపై విస్తృతంగా అధికారుల ప్రచారం అబిడ్స్, ఏప్రిల్ 16: నగరంలోని గృహ యజమానులు వారి ఆస్తి పన్నును ముందుగా చెల్లిందుకు గాను జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టిన ఎర్లీ బర్డ్ ప
బల్దియా ఎర్లీబర్డ్కు అనూహ్య స్పందన ఒకేసారి పన్ను చెల్లిస్తే 5% రాయితీ ఇప్పటివరకు రూ.32.29 కోట్ల ఆదాయం ఈ నెల 30 వరకే అవకాశం గ్రేటర్ వాసులు ఎర్లీబర్డ్ స్కీంను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఏడాదికి సంబంధించిన