గత 50 ఏండ్లుగా ఉన్న దుర్గమ్మ గుడి స్థలాన్ని అక్రమంగా ముస్లింలకు కేటాయించడాన్ని నిరసిస్తూ బచ్చన్నపేటలో (Bachannapet) స్థానికులు ధర్నా నిర్వహించారు. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో జనగామ- సిద్దిపేట ప్రధాన రహదారిపై రా
Vijayawada | దసరా శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపైకి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రేపు ఎలాంటి వీఐపీ బ్రేక్ దర్శనాలు, ప్రొటోకాల్ దర్శనాలు ఉండవని ఈవో శీనా నాయక్ ప్రకటించారు.
Vijayawada | విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కొత్త రూల్. ఇకపై సంప్రదాయ దుస్తులు ధరించకపోతే ఆలయంలోకి అనుమతించరు. సెప్టెంబర్ 27 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై చీరల వేలం వ్యవహారం ఇప్పుడు ఏపీలో పెద్ద దుమారమే లేపింది. చీరల సేకరణ, వేలం నిర్వహణలో పలు అవకతవకాలు జరిగాయని ఆడిట్ రిపోర్టులో బయటపడింది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశ�