సీసీఎంబీలో ఉద్యోగాలు ఉన్నాయంటూ ఆ సంస్థ డైరెక్టర్ పేరుతో ఫేక్ మెయిల్ తయారు చేసి అమాయకులను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్క్రైమ్స్ డీసీపీ అనురాధ కథన
ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామంటూ నమ్మించి నగర వాసికి సైబర్నేరగాళ్లు రూ.4.5 లక్షలు టోకరా వేశారు. మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన బాధితుడికి ఎంబీబీఎస్ సీటు ఆఫర్ చేస్తూ ఓ మెయిల్ వచ్చింది. బెంగళూర్లో పేరున�
ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వస్తువులకు బదులుగా నకిలీ వస్తువులు పంపించి ఈఎస్ఐ వైద్యుడిని బురిడీ కొట్టించారు. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నం 2లోని జవహర్ కాలనీలో ని
తెలియని వ్యక్తులు చెప్పిన మాటలు నమ్మిన కొందరు నగరవాసులు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి పోగొట్టుకున్నారు. బాధితులపై వల వేసిన సైబర్ నేరగాళ్లు రూ.12 లక్షలు స్వాహా చేశారు. నగరానికి చెందిన ఓ బాధితుడికి పార్�
పెట్టుబడుల పేరిట సామాన్యులను మోసం చేసి రూ.903 కోట్ల సొమ్మును హవాలా మార్గంలో విదేశాలకు తరలిస్తున్న ఓ అంతర్జాతీయ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్
వాట్సాప్ గ్రూప్లో ఓ మహిళ నంబర్ను యాడ్ చేసిన సైబర్ నేరగాళ్లు అధిక లాభాల ఆశచూపి రూ.13.36 లక్షలు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదుమేరకు రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మ�
టాస్క్ఫోర్స్లో హెడ్కానిస్టేబుల్నంటూ.. విజయవాడలోని ఓ షోరూం నిర్వాహకులను బెదిరించిన ఘటనలో నిందితుడిని జూబ్లీహిల్స్లో అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురం గ్రామానికి చెందిన కొనకంచి కి�
ఆమెజాన్ కంపెనీలో ఉద్యోగం కల్పిస్తామని చెప్పి పెట్టుబడి పెట్టించి రూ.63 వేలు కాజేసిన సంఘటన నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ బి.గట్టుమల్లు తెలిపిన వివరాల ప్రకారం.. కింగ్కోఠికి చెం�
అమెజాన్ డీలర్షిప్ను పిన్కోడ్ ఆధారంగా కేటాయిస్తామని నమ్మించిన సైబర్నేరగాళ్లు.. ఓ వ్యాపారికి బురిడీ కొట్టించారు. మియాపూర్కు చెందిన వ్యాపారికి ఇటీవల ఆగంతకులు ఫోన్ చేసి 500011, 500015 పిన్ కోడ్ ప్రాంతాల�
సబ్సిడీ గొర్రెలను ఇప్పిస్తామని గొల్ల, కుర్మలను నమ్మించి కోట్లు కాజేసి పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన ఘటన ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. ఘట్క
జాతీయ భద్రతకు సంబంధించిన కీలకమైన పత్రాలు మాయమయ్యాయంటూ పోలీసులను దబాయిస్తూ.. ప్రధాని కార్యాలయంలో నేరుగా మాట్లాడతానంటూ బెదిరిస్తూ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా దేశంలోని అత్యున్నత పదవుల్లో ఉన�
భోపాల్: ఒక మహిళ పెండ్లి పేరుతో ఐదుగురు వ్యక్తులను మోసగించింది. చివరకు ఆమెతోపాటు ఇద్దరు కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని భోపాల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. హార్దా జిల్లాకు చెందిన