నీళ్లు లేక వేసిన పంటలు ఎండిపోయి.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇద్దరు రైతులు పురుగు మందు తాగి తనువుచాలించారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లికి �
ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేల చొప్పున రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, యాసం గి పంటలకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ డి మాండ్ చేశారు.
Telangana | కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం, అసమర్థ పాలన మూలంగా రాష్ట్రంలో రైతులకు భారీ నష్టాలను మిగిల్చింది. సాగునీరు ఇవ్వడంలో సర్కారు వైఫల్యంతో రైతుల రెక్కల కష్టం, పెట్టుబడి కరువుపాలు అవుతున్నది.
పదేండ్లుగా పచ్చని పంటలతో అలరారిన శ్రీరాంసాగర్ ఆయకట్టు కాంగ్రెస్ పాలనలో కరువు కోరల్లో చిక్కుకున్నది. నిరుటి వరకు ఏ చీకూ చింత లేకుండా ఏడాదికి రెండు పంటలు తీసుకున్న రైతుల కండ్లల్లో ఇపుడు కన్నీళ్లు సుడు�
MLA Kova lakshmi | కరువు కాలంలో తీవ్రంగా నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం (Compensation) చెల్లించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి(MLA Kova lakshm) డిమాండ్ చేశారు.
Koppula Eshwar | ఇది కాలం తెచ్చిన కరవు కాదు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అని పెద్దపల్లి బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్( Koppula Eshwar) మండిపడ్డారు.
MLA Krishnamohan Reddy | అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కరువు వచ్చిందని, కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(MLA Krishnamohan Reddy) అన్నారు.
Koppula Eshwar | పంటలు ఎండిపోయిన(Dry crops) రైతులను(Farmers) ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఆదుకోవాలని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) డిమాండ్ చేశారు.
Dry crops | కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కరువొచ్చిందని, ఎండిన పంట పొలాలకు(Dry crops) నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి(Kotha Prabhakar Reddy) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
KCR | బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలిచేందుకు, వారిలో మనోధైర్యం నింపేందుకు పొలం బాట పట్టనున్నారు. ఇటీవల నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. ఏప్రిల