జగిత్యాల : జిల్లాలో హరిత వనాలను పెంచడానికి ఫారెస్ట్ అధికారులు సరికొత్త టెక్నాలజీని వాడుతున్నారు. సాధారణ అవసరాలకు వాడే డ్రోన్ల ద్వారా క్షీణించిన అడవులను పునరుద్ధరించడం కోసం గుట్టలపైన విత్తనాలను నాటడాన�
రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ టెక్నాలజీని వివిధ పథకాల అమలులో సమర్థవంతంగా వినియోగిస్తున్నదని రాష్ట్ర ఐటీశాఖ (ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్) ఓఎస్డీ రమాదేవి పేర్కొన్నారు.
ఆధునిక సాంకేతికతలను వినియోగించుకోవడంలో తెలంగాణ జోరుగా ముందుకు సాగుతున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), తదితర టెక్నాలజీలను భారీ స్థాయిలో ఉపయోగించుక
పరిగి : ఈ నెలాఖరు వరకు జిల్లాలో వందశాతం కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాలులో వైద్య�
‘మెడిసిన్ ఫ్రం ద స్కై’లో మరోదశ వికారాబాద్ నుంచి కొడంగల్కు.. సుదూరం ఔషధాల తరలింపు దేశంలోనే ఇదే మొదటిసారి కొడంగల్, అక్టోబర్ 23: అత్యవసర పరిస్థితుల్లో దూర ప్రాంతాల్లోని ప్రభుత్వ దవాఖానలకు తక్కువ సమయంలో
లిమా: హై టెన్షన్ విద్యుత్ వైర్కు చిక్కుకున్న ఒక పావురాన్ని డ్రోన్ సహాయంతో కాపాడారు. పెరూలోని బరాంకాలో ఈ ఘటన జరిగింది. హై వోల్టేజీ సరఫరా అయ్యే విద్యుత్ వైర్కు చుట్టుకున్న దారానికి ఒక పావురం చిక్కుక�
నూతన డ్రోన్ టెక్నాలజీని ఆవిష్కరించిన టీ-వర్క్స్ వికారాబాద్లో ట్రయల్ రన్ విజయవంతం హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): డ్రోన్ల ద్వారా ఔషధాల రవాణా (మెడిసిన్ ఫ్రమ్ స్కై)లో తెలంగాణ మరో వినూత్న ఆవి�
మంత్రి కేటీఆర్ | దేశంలోనే తొలిసారిగా డ్రోన్ల ద్వారా మందులు సరఫరా చేస్తున్నామని, ఈరోజు చారిత్రాత్మక దినమని మంత్రి కేటీఆర్ అన్నారు. సాంకేతిక వినియోగంపై సీఎం కేసీఆర్ ఆరా తీస్తారని, సామాన్యుడికి ఉపయోగంల�