నగరాన్ని ము సురు వాన వీడడంలేదు. వారం రోజులుగా చినుకు లు పడుతూనే ఉన్నాయి. దీంతో జనజీవ నం స్తంభించిపోయింది. బుధవారం రాత్రి ఓ మో స్తారు వర్షం కురిసింది. రోడ్లపై వాననీరు నిలిచిపోయింది.
కరీంనగర్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బల్దియా అల్టర్ అయింది. నగరపాలక సంస్థ పరిధిలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు 24 గంటల పాటు డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చే�
నిబంధనలకు విరుద్ధంగా పురాతన గోడను కూల్చివేస్తుండగా కార్మికుడు శిథిలాల కింద ఇరుక్కుని 11 గంటలు నరకయాతన పడ్డాడు. ఈ సంఘటన జీడిమెట్ల డివిజన్ పరిధి శ్రీనిలయ ఎంక్లేవ్ సాయిరాం బృందావన్ అపార్ట్మెంట్లో సో�
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని మల్లారెడ్డిపేటకు చెందిన ఇద్దరు రైతులు పంట పొలాల వద్దకు వెళ్లి నాలుగు రోజులుగా అక్కడే చిక్కుకుపోగా, శుక్రవారం సాయంత్రం డీఆర్ఎఫ్ బృందాలు వారిని క్షేమంగా �
రాబోయే వర్షాకాల సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ సన్నద్దమైంది. గత అనుభవాలను పరిగణలోకి తీసుకొని ఈ ఏడాది ప్రజలకు ఎలాంటి ముంపు సమస్య లేకుండా చేయడమే లక్ష్యంగా 30 ప్రాంతాల్లో డిజాస్టర్ రెస్�
శేరిలింగంపల్లి : హైదరాబాద్ నానాక్రామ్గూడలో మంగళవారం ఉదయం వంటగ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉంది. పేలుడు ధాటికి మూడంతస్తుల భవనం పూర్తిగా ధ్వంసం అయ�
అబిడ్స్ : కింగ్ కోఠి దవాఖానా ప్రాంతంలో ఓ భారీ వృక్షం కూలి పోయింది. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలతో భారీ వృక్షం కుప్పకూలింది. దీంతో పరిసర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. సకాలంలో అధికారులు స
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో శనివారం మధ్యాహ్నం తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్�
సిరిసిల్లకు బయలుదేరిన డీఆర్ఎఫ్ బృందాలు | రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారీగా వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది. కరీంనగర్ - కామారెడ్డి రహదారితో పాటు వెంకంపేట �
భారీ వర్షాలు | జీహెచ్ఎంసీ పరిధిలో నిన్న సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ