గ్రామాల్లో చేపట్టే ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని డీఆర్డీఏ రఘువరణ్ అన్నారు. సారంగాపూర్ మండలంలోని సారంగాపూర్, లక్ష్మిదేవిపల్లి, నాగునూర్ గ్రామాల్లో మంగళవారం పర్యటించి ఉపాధి హామీ పనుల నిర్వహ
దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించని చందంగా మారింది. డీఆర్డీఏలోని అద్దెవాహన యజమానుల పరిస్థితి. నెలల తరబడి పెండింగ్లో ఉన్న అద్దె బిల్లులు విడుదలై నెల గడుస్తున్నా చెల్లించకుండా ఓ అధికారి రోజుల తరబడి కార్
ధాన్యం కొనుగోళ్లలో కమిషన్తో మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ధాన్యం సేకరణలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినా ఆశించిన ఫలితం కనబడడం లేదు. ధాన్యం కొనుగోలు కే�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అన్ని ప్రభుత్వ శాఖల్లో బదిలీలు జరిగినా, సెర్ఫ్ లో మాత్రం చేపట్టలేదు. అయితే తమకు కూడా బదిలీ అవుతుందని ఆయా విభాగాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు ఆశపడ్డారు. �
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖపై కలెక్టర్ నజర్ పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆశాఖ అధికారులు, సిబ్బంది పనితీరుపై ఇటీవల కాలంలో వస్తున్న విమర్శలతో పాటు అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో స్వయంగా కలెక్ట�
KARIMNAGAR |కలెక్టరేట్, మార్చి 29: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం. అశాఖ అధికారులు, సిబ్బంది పనితీరుపై ఇటీవల కాలంలో వస్తున్న విమర్శలతో పాటుగా అసంతృప్తి వ్యక
జిల్లాలోని డీఆర్డీఏ, పీఏసీఎస్, డీసీఎంఎస్ ఏజెన్సీల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ గెడం గోపాల్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మహిళా సంఘాలు ఆర్థికాభివృద్ధి చెందాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రుణాలు అందజేస్తున్నది. దీంతో మహిళా సంఘాలు స్వయం ఉపాధి పొందుతూ అడ్డ ఆకులతో ఈ ఎకోఫ్రెండ్లీ విస్తరాకులు తయారు చేసి పర్యావరణ పరిరక్షణకు మే
నిర్మల్ జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణశాఖ సూచించినందున జిల్లా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వరుణ్రెడ్డి ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్లోని కల�
మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తున్నది. బ్యాంకు లింకేజీ ద్వారా సంఘాల వారీగా కాకుండా వ్యక్తిగత రుణాలనూ మంజూరు చేస్తున్నది.
వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతున్నది. సమయం, శ్రమ, ఖర్చు ఆదా కావడం, కూలీల కొరత తీరుతుండడంతో అన్నదాతలు పంటల సాగులో యాంత్రీకరణపై ఆసక్తి చూపుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతి వృత్తులపై ఆధారపడ్డ వారికి చేయూతనందిస్తున్నది. రుణాలతో పాటు సబ్సిడీపై యంత్రాలను అందజేస్తూ ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగానే కలెక్టర్ రాహుల్ రాజ్, ఐటీడీఏ పీవో వరుణ్�
వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా పూర్తి అంధత్వం, తక్కువ చూపుకలిగిన వారికి, కుష్ఠువ్యాధికి గురైన వారికి, మాట్లాడలేని, వినికిడి లోపం, బుద్ధి మాంధ్యం, మానసిక రోగం, మరుగుజ్జులకు, ఫ్లోరిసిస్ వికలాంగుల బాధితులకు చ
మొండికేసిన స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) నుంచి బకాయిలను రాబట్టేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. రంగారెడ్డి జిల్లాలో రూ.17 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉండగా.. గత ఐదు నెలల్లో �