నగరాన్ని ము సురు వాన వీడడంలేదు. వారం రోజులుగా చినుకు లు పడుతూనే ఉన్నాయి. దీంతో జనజీవ నం స్తంభించిపోయింది. బుధవారం రాత్రి ఓ మో స్తారు వర్షం కురిసింది. రోడ్లపై వాననీరు నిలిచిపోయింది.
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతున్నదని, అభివృద్ధి చేసే పార్టీకి ప్రజలు పట్టం కడుతారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం నిర్మ�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తుండడంతో గ్రామాలు ప్రగతిపథంలో పయనిస్తున్నాయి. మండలంలో గతంలో 14 గ్రామ పంచాయతీలు ఉ
మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న భీమ్గల్.. సీఎం కేసీఆర్ చొరవ, రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. బల్దియాగా మారిన తరువాత మం�
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. రాయికల్ మండలంలోని మారుమూల గ్రామమైన కట్కాపూర్ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. తొమ్మిదేళ్ల కా�
స్వరాష్ట్రంలో సూర్యాపేట పట్టణం సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నది. జిల్లా కేంద్రం కావడంతో అన్ని హంగులు అద్దుకుంటున్నది. మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో పెద్దఎత్తున నిధులు సమకూరుతుండడంతో అన్ని అభివృద్ధి పన�
గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి మార్చి 25లోపు పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించ
వరంగల్ తూర్పులోని 12, 13 డివిజన్లలో ఉన్న దేశాయిపేటలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. దేశాయిపేటలోని పలు ప్రాంతాల్లో ఆదివారం పర్యటించి, �