బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్రావు లండన్ పర్యటనలో ఉన్నారు. గురువారం ఆయన లండన్లోని కింగ్ హెన్రీస్ రోడ్లో నాడు భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ నివసించిన ఇంటిని సందర్శించారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ‘ఇతర వెనుకబడిన వర్గాల’కు హక్కులను ప్రతిపాదించినప్పుడు మెజారిటీ రాజ్యాంగసభ సభ్యులు వ్యతిరేకించారు. వెనుకబడిన వర్గాలు అంటే అంటరాని వర్గాలుగానే రాజ్యాంగసభ గుర్తిం�
రాజ్యాంగంపై చర్చ సందర్భంగా మంగళవారం రాజ్యసభలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతున్నది.
తెలంగాణ పల్లెల్లో ఊరి పెత్తందారును ‘దొర’ అంటారు. పట్వారీ (కరణం) కావచ్చు, మోతుబరి ఆసామీ కావచ్చు ‘దొర’ అనే పిలుస్తారు. కానీ, ఇప్పుడు దళితుల్లో దొరలున్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పుణ్యమాని ఎదిగినవ
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా ఉంది రేవంత్ సర్కార్ తీరు. ఓవైపు నిరుపేదల గూడు కూలుస్తూ.. వారి బతుకులను రోడ్డుపాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కోట్ల మంది భారతీయుల ఆరాధ్యుడు, రాజ్యాం
భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రి.
రాజ్యాంగ రచనా సంఘం చైర్మన్.
బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడాడు.
1927లో దళితులు హిందూ దేవాలయాల్లో ప్రవేశం కోసం ప్రభుత్వ తాగునీటి వనరుల నుంచి మంచినీళ్లు ఉపయోగించే హక్కుల కోసం ప�
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గొప్ప సంఘ సంస్కర్త అని కలెక్టర్ రాహుల్ రాహుల్ రాజ్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్యాలయ ఆవరణలో జ్య�
భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు రాజకీయ రిజర్వేషన్లకోసం 330, 332 అనే రెండు అధికరణాలను చేర్చారు. అదే విధంగా కార్యనిర్వాహక/ పరి
పఠనం నిత్యకృత్యమైనది. ఉపాధ్యాయుల్లో, విద్యార్థుల్లో పఠనం వల్ల కలిగే బహుళ ప్రయోజనాల గురించి చర్చ జరగాలి. దినచర్యలో భాగంగా పఠనాన్ని ఒక అలవాటు గా చేసుకొని ఎదిగిన వ్యక్తుల గురించి తెలియ పరచాలి.
వేదవ్యాసుడు రచించిన మహా భారతంలోనే ఇప్పుడున్న ఏడు ఖండాలనీ ద్వీపాలుగా వర్ణించి అందులోని దేశాలన్నింటి వివరాలు ఇచ్చారు. ఆ కాలంలో 54 దేశాలుగా ఉన్నవి కాలక్రమేణా మార్పులు చెంది ఇప్పుడున్న దేశాలుగా ఏర్పడ్డాయి.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14న ఆవిష్కరించనున్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమం తలపెట్టిన మన ముఖ్యమంత్రి కేసీఆర్కు హృదయపూర్వక కృతజ్ఞతలు.
అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన రాష్ట్రంలో కొనసాగుతున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.