Man Kills Wife Over Dowry | నర్సింగ్ హోమ్లో పని చేస్తున్న ఒక జంట ప్రేమ వివాహం చేసుకున్నది. అయితే పెళ్లైన కొన్ని రోజులకే కట్నం కోసం భార్యను భర్త వేధించాడు. ఈ వివాదం నేపథ్యంలో విషపు ఇంజెక్షన్ ఇచ్చి భార్యను హత్య చేశాడు.
Lendijala Villagers | నేటి రోజుల్లో పేద కుటుంబాలకు పెళ్లిళ్లు పెనుభారంగా మారుతున్నాయి. ఉన్న ఆస్తులను అమ్ముకుని, అప్పులు చేసి పెళ్లిళ్లకు తిప్పలు పడుతున్న వారందరికీ లెండిజాల గ్రామం ఆదర్శంగా నిలుస్తుంది.
వివాహ సమయంలో తన తల్లిదండ్రులు అందచేసిన నగదు, బంగారం, ఇతర బహుమతులను మాజీ భర్త నుంచి వాపసు తీసుకునే హక్కు విడాకులు పొందిన ముస్లిం మహిళకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మాజీ భర్త నుంచి ఈ బహుమతులను తిరి
Dowry Death | భార్య వరకట్న మరణం కేసులో భర్తకు మంజూరైన బెయిల్ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. వరకట్న మరణం సమాజానికి వ్యతిరేకంగా జరిగే నేరమని వివరించింది.
కట్నం కోసం అత్తింటి వారు కోడలిపై దారుణానికి పాల్పడ్డారు. ఆమెను గదిలో బంధించి అందులోకి పామును వదిలారు. ఈ ఘటన యూపీలోని కాన్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. రేష్మా వివాహం 2021లో షానవాజ్తో జరిగింది.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణం చోటుచేసుకున్నది. అదనపు కట్నం (Dowry Dispute) తేలేదని కోడలిని గదిలో బంధించిన అత్తమామలు.. అందులో పామును వదిలారు. ఎలాగోలా తప్పించుకున్న ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.
బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్లో వరకట్న దాహానికి మహిళలు వరుసగా బలైపోతున్నారు. పోలీసులు గురువారం తెలిపిన వివరాల ప్రకారం, అమ్రోహా జిల్లాలో 23 ఏండ్ల వివాహిత గుల్ఫిజతో ఆమె అత్తింటివారు ఈ నెల 11న బలవంతంగా యాసిడ్ �
cop sets wife ablaze | వరకట్న వివాదం వల్ల భర్త అయిన పోలీస్ తన భార్యకు నిప్పంటించాడు. సజీవ దహనానికి ప్రయత్నించాడు. తీవ్ర కాలిన గాయాలైన ఆ మహిళను ఢిల్లీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి వి�
సమాజంలో ఎన్నో సంస్కరణలు వచ్చినా, మహిళల సాధికారత పెరుగుతున్నా.. వ్యాపారంగా మారిపోయిన వివాహం, సామాజిక అత్యాశ మహిళలను వరకట్న దురాచారానికి సమిధలుగా మారుస్తున్నాయి.
బీజేపీ పాలిత యూపీలో మరో దారుణం చోటు చేసుకుంది. రూ.36 లక్షల అదనపు కట్నం తేవాలని డిమాండ్ చేసిన భర్త తన తల్లిదండ్రులతో కలిసి భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించి సజీవ దహనం చేసిన ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుక�
నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లోని గ్రేటర్ నోయిడాకు చెందిన సిర్సా గ్రామంలో వరకట్నం కోసం ఓ 26 ఏళ్ల మహిళను ఆమె భర్త, అత్తమామలు సజీవ దహనం చేశారు.