యూపీలో మహిళలు, యువతులపై వేధింపులు, దాడులకు బ్రేక్ పడటం లేదు. కట్నం కోసం అత్త ఎదుటే భార్య గొంతుకోసి కడతేర్చిన వ్యక్తి ఉదంతం ఘజీపూర్ జిల్లా సహేరి గ్రామంలో వెలుగుచూసింది. మే 2న ఈ ఘటన జరిగింద
సమాజంలో వరకట్నమనేది సామాజిక దురాచారం. దీని వల్ల స్త్రీలపై ఊహకందని రీతిలో చిత్రహింసలు, నేరాలు జరుగుతున్నాయి. సమాజంలోగల అన్నివర్గాల స్త్రీల జీవితాలపై ఇది దుష్ప్రభావాన్ని చూపుతోంది. అందుకే కేంద్ర ప్రభు
triple talaq | అదనపు కట్నం కోసం భార్యకు ఫోన్లో ట్రిపుల్ తలాక్ (triple talaq) చెప్పిన భర్తపై పోలీసులు కేసు నమోదుచేశారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ హాపూర్కు చెందిన మహమ్మద్ ఖాన్
ముంబై: కట్నంగా 21 కాలి వేళ్లున్న తాబేలు, బ్లాక్ లాబ్రడార్ను కోరిన వ్యక్తిపై కేసు నమోదైంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఈ ఘటన జరిగింది. నాసిక్కు చెందిన ఆర్మీ జవాన్కు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఔరంగాబాద్కు చెంద
మన్సూరాబాద్ : పెండ్లి అయిన 20 రోజులకే అదనపు కట్నం తేవాలంటూ అత్తారింటివారు వేధిస్తున్నారంటూ ఓ వివాహిత.. భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. భర్త, అత్త, మామ, ఆడపడుచు వేధింపుల నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ వేడుకు�