కట్నం కోసం అత్తింటి వారు కోడలిపై దారుణానికి పాల్పడ్డారు. ఆమెను గదిలో బంధించి అందులోకి పామును వదిలారు. ఈ ఘటన యూపీలోని కాన్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. రేష్మా వివాహం 2021లో షానవాజ్తో జరిగింది.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణం చోటుచేసుకున్నది. అదనపు కట్నం (Dowry Dispute) తేలేదని కోడలిని గదిలో బంధించిన అత్తమామలు.. అందులో పామును వదిలారు. ఎలాగోలా తప్పించుకున్న ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.
బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్లో వరకట్న దాహానికి మహిళలు వరుసగా బలైపోతున్నారు. పోలీసులు గురువారం తెలిపిన వివరాల ప్రకారం, అమ్రోహా జిల్లాలో 23 ఏండ్ల వివాహిత గుల్ఫిజతో ఆమె అత్తింటివారు ఈ నెల 11న బలవంతంగా యాసిడ్ �
cop sets wife ablaze | వరకట్న వివాదం వల్ల భర్త అయిన పోలీస్ తన భార్యకు నిప్పంటించాడు. సజీవ దహనానికి ప్రయత్నించాడు. తీవ్ర కాలిన గాయాలైన ఆ మహిళను ఢిల్లీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి వి�
సమాజంలో ఎన్నో సంస్కరణలు వచ్చినా, మహిళల సాధికారత పెరుగుతున్నా.. వ్యాపారంగా మారిపోయిన వివాహం, సామాజిక అత్యాశ మహిళలను వరకట్న దురాచారానికి సమిధలుగా మారుస్తున్నాయి.
బీజేపీ పాలిత యూపీలో మరో దారుణం చోటు చేసుకుంది. రూ.36 లక్షల అదనపు కట్నం తేవాలని డిమాండ్ చేసిన భర్త తన తల్లిదండ్రులతో కలిసి భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించి సజీవ దహనం చేసిన ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుక�
నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లోని గ్రేటర్ నోయిడాకు చెందిన సిర్సా గ్రామంలో వరకట్నం కోసం ఓ 26 ఏళ్ల మహిళను ఆమె భర్త, అత్తమామలు సజీవ దహనం చేశారు.
వరకట్నం కోసం వేధింపులు జరుగుతున్న ఈ కాలంలో ఓ యువకుడు ఆదర్శాన్ని చాటాడు. పెండ్లి సందర్భంగా అత్తమామలు ఇచ్చిన రూ.31 లక్షల వరకట్నాన్ని వాళ్లకే తిరిగి ఇచ్చేశాడు.
వరకట్నంగా తెచ్చిన ఆస్తులన్నింటినీ అమ్మేసి, అదనపు కట్నం తేవాలని భర్త, అత్త, తనను ఇంటి నుంచి గెంటి వేశారని, తనకు న్యాయం చేకూర్చాలని కోరుతూ సామాజిక కార్యకర్తలతో కలిసి భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగిన సంఘ
కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో విషాదం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక ఆరు నెలల క్రితమే ప్రేమ పెండ్లి చేసుకున్న ఓ యువజంట ఆత్మహత్య చేసుకున్నారు. టేకులపల్లి మండలం దాస్ తండా గ్రామపంచాయ
Dowry | నిత్యం ఎక్కడో ఒకచోట వరకట్నం వేధింపులు చూస్తునే ఉన్నాం. ఎందరో అబలలు వరకట్న వేధింపులకు బలవుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ స్థాయి నుంచే వరకట్నం నియంత్ర�
భర్తే కాలయముడయ్యాడు. అదనపు కట్నం కోసం భార్యను కడతేర్చాడు. పెళ్లయిన ఆరేళ్లలో... భర్త వేధింపులు తాళలేక.. పలుమార్లు అదనంగా కట్నం తెచ్చినప్పటికీ... ఆ దాహం తీరని భర్త గణేశ్ చివరకు భార్య చిగురు సౌందర్య అలియాస్ స�