కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో విషాదం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక ఆరు నెలల క్రితమే ప్రేమ పెండ్లి చేసుకున్న ఓ యువజంట ఆత్మహత్య చేసుకున్నారు. టేకులపల్లి మండలం దాస్ తండా గ్రామపంచాయ
Dowry | నిత్యం ఎక్కడో ఒకచోట వరకట్నం వేధింపులు చూస్తునే ఉన్నాం. ఎందరో అబలలు వరకట్న వేధింపులకు బలవుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ స్థాయి నుంచే వరకట్నం నియంత్ర�
భర్తే కాలయముడయ్యాడు. అదనపు కట్నం కోసం భార్యను కడతేర్చాడు. పెళ్లయిన ఆరేళ్లలో... భర్త వేధింపులు తాళలేక.. పలుమార్లు అదనంగా కట్నం తెచ్చినప్పటికీ... ఆ దాహం తీరని భర్త గణేశ్ చివరకు భార్య చిగురు సౌందర్య అలియాస్ స�
No snakes no marriage | వివాహ సమయంలో ఆడపిల్లల తల్లిదండ్రులు అల్లుడికి కట్నంగా (dowry) బంగారమో, పొలమో, డబ్బులో, ఇళ్లో ఇవ్వడం మనం ఇప్పటి వరకూ చూశాం. కానీ, పాములను కట్నంగా ఇచ్చే ఆచారాన్ని ఇప్పటి వరకూ ఎవరైనా చూశారా..? మీరు విన్నది �
ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) ఆగ్రాలో (Agra) దారుణం జరిగింది. కట్నం (Dowry) కింద కారు (Car) ఇవ్వలేదని పెండ్లి అయిన రెండు గంటలకే నవ వధువుకు ట్రిపుల్ తలాఖ్ (Triple Talaq) చెప్పాడో ఘనుడు.
ఆడపిల్లగా పుట్టడమే పాపమైందో ఏమో ఇంకా పాలు కూడా మరువకముందే ఆ పదినెలల పసిపాప ఊపిరి ఆగిపోయింది. వరకట్న కాటుకు తల్లితో పాటు అభంశుభం తెలియని చిన్నారి కూడా అసువులుబాసింది. ఆడపిల్ల పుట్టిందన్న సాకుతో అదనపు కట్
సామూహిక వివాహాలు జరుగుతున్నాయి. మొత్తం 144 మంది జంటలకు మంత్రి ఆధ్వర్యంలో పెళ్లిళ్లు చేయడానికి అంతా సిద్ధమైంది. అలాంటి సమయంలో ఒక వరుడు.. మంచినీళ్లు తాగి వస్తానని చెప్పి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత ఎంతసేపటికీ అత
భర్త నపుంసకుడని తెలిసి నిలదీయడంతో కట్నం కోసం అత్తింటి వారు మహిళను వేధింపులకు గురిచేసిన ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో వెలుగుచూసింది. ఇండోర్లోని నెహ్రూ నగర్లో నివసంచే మహిళకు ఈ ఏడ
యూపీలో మహిళలు, యువతులపై వేధింపులు, దాడులకు బ్రేక్ పడటం లేదు. కట్నం కోసం అత్త ఎదుటే భార్య గొంతుకోసి కడతేర్చిన వ్యక్తి ఉదంతం ఘజీపూర్ జిల్లా సహేరి గ్రామంలో వెలుగుచూసింది. మే 2న ఈ ఘటన జరిగింద
సమాజంలో వరకట్నమనేది సామాజిక దురాచారం. దీని వల్ల స్త్రీలపై ఊహకందని రీతిలో చిత్రహింసలు, నేరాలు జరుగుతున్నాయి. సమాజంలోగల అన్నివర్గాల స్త్రీల జీవితాలపై ఇది దుష్ప్రభావాన్ని చూపుతోంది. అందుకే కేంద్ర ప్రభు
triple talaq | అదనపు కట్నం కోసం భార్యకు ఫోన్లో ట్రిపుల్ తలాక్ (triple talaq) చెప్పిన భర్తపై పోలీసులు కేసు నమోదుచేశారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ హాపూర్కు చెందిన మహమ్మద్ ఖాన్
ముంబై: కట్నంగా 21 కాలి వేళ్లున్న తాబేలు, బ్లాక్ లాబ్రడార్ను కోరిన వ్యక్తిపై కేసు నమోదైంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఈ ఘటన జరిగింది. నాసిక్కు చెందిన ఆర్మీ జవాన్కు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఔరంగాబాద్కు చెంద