మూసీ నిర్వాసితుల ఇండ్లను కూల్చడానికి రేవంత్ సర్కార్ మొదట్నుంచి ప్రణాళికలు వేసింది. మరి ఆ నిర్మాణాలను కూల్చితే నిర్వాసితుల బతుకులు ఏం గావాలే అనే విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
చంచల్గూడ పిల్లిగుడిసెల డబుల్ బెడ్రూం ఇండ్లను శనివారం పరిశీలించేందుకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ను స్థానిక మహిళలు నిలదీశారు. డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులతో మంత్రి పొన�
డబుల్ బెడ్రూం ఇండ్లలో మౌలిక వసతుల కల్పనపై జీహెచ్ఎంసీ అధికారుల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. నిధుల లేమితో ఇంతకాలంగా సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టలేదు. దాదాపు రూ. 200 కోట్ల మేర నిధులను జలమండలికి కేటాయ
నగరంలో సొంతిల్లు.. ఇన్నాళ్లూ పేదలకు కలగానే మిగిలిపోయింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కలల సౌధం కండ్ల ముందే సాక్షాత్కారించింది. పైసా ఖర్చు లేకుండా... పారదర్శకంగా డబుల్ ఇండ్ల కేటాయింపు జరుగగా, సోమవారం �
డబుల్ ఇండ్ల పంపిణీకి కౌంట్డౌన్ ప్రారంభమైంది. మరో వారం రోజుల్లో ఇండ్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఇప్పటికే అధికారులు అర్హులను గుర్తించే పనిలో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాతంత్య్ర దినోత్సవ ప�
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీని పారదర్శకంగా నిర్వహిస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలోని 17, 20వ వార్డుల్లో లబ్ధిదారుల ఎంపి క కోసం ఇంటి
ప్రపంచ స్థాయి గుర్తింపు పై అధికారులకు మంత్రి కేటీఆర్ అభినందనలు త్వరలో ఖైరతాబాద్లో డబుల్ గృహ ప్రవేశాలు ఖైరతాబాద్, జనవరి 24: నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో హైదరాబాద�
సికింద్రాబాద్, డిసెంబర్ 1: పేదలు ఆత్మ గౌరవంతో బతకాలనే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. ఈ మేరకు రసూల్పురా సిల్వర్ కంపౌండ్లో అదనంగా నిర
మంత్రి ఎర్రబెల్లి | జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్
‘డబుల్’ ఇండ్ల నిర్మాణానికి శుంకుస్థాపన | ప్రపంచ ఆదివాసీల దినోత్సవం రోజున చెంచులకు (24) డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.