ఎమ్మెల్యే ఆనంద్ | ధారూరు మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.
వరంగల్ రూరల్ : జిల్లాలోని ఆత్మకూరు మండలంలోని గూడెప్పాడ్, కటాక్షపూర్ గ్రామాల్లో జరుగుతున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆకస్మికంగా తనికీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మె
మల్లాపూర్లో వేగంగా సాగుతున్న నిర్మాణ పనులు లోకల్కు ప్రాధాన్యత ఇవ్వాలంటూ.. స్థానికుల వేడుకోలు మల్లాపూర్, మార్చి 17 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లతో పేద మధ్య తరగతి కుటుంబాలకు ఎంత�