రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ (DOST-2024) నోటిఫికేషన్ను (DOST Notification) ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలలో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ (దోస్త్-2024) నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేయనున్నట్టు గురువారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపా
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మొదటి విడత సీట్లను శుక్రవారం కేటాయిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు సీట్లు కేటాయించి ఆయా వివరాలను అధికారులు మీడియాకు వెల్లడిస్తారు.
డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ కోసం ఈ నెల 16 నుంచి దోస్త్ వెబ్సైట్�
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఇందుకు వీలుగా డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)2023 నోటిఫికేషన్ను గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, కళ�
హైదరాబాద్ : తెలంగాణలోని ఆయా యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. జులై 1 నుంచి 30వ తేదీ వరకు మొదటి విడుత దోస్త్ రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పి�