లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ప్రతినిధులు చేయూత అందించారు. ఈ మేరకు వినాయక చవితి నవరాత్రి ముగింపు ఉత్సవాల్లో భాగంగా గోదావరిఖనిలో జరిగిన నిమజ్జన వేడుకల నిర్వహణ నిమిత్తం విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధుల అభ్యర్ధ�
Poor Man Donated Egg | మసీదు నిర్మాణం కోసం ఒక పేదవాడు గుడ్డును విరాళంగా ఇచ్చాడు. ఎంతో ప్రేమతో దానిని స్వీకరించిన కమిటీ సభ్యులు వేలం పాట నిర్వహించారు. సుమారు ఐదు రుపాయలు విలువ చేసే ఆ గుడ్డు వేలం పాటలో లక్షల్లో అమ్ముడుపో
electoral bonds | ఎలక్టోరల్ బాండ్ల (electoral bonds) ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన టాప్ 30 సంస్థల్లో సగానికిపైగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) దర్�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానానికి హైదరాబాద్కు చెందిన భక్తులు సుమారు రూ.3 కోట్ల విలువ చేసే భవనాన్ని విరాళంగా అందజేశారు. చైతన్యపురికి చెందిన టీ శారద, హనుమంతరావు దంపతులు 260 గజాల్లో నిర్మ�
Minister Errabelli | జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli )నామినేషన్ ఖర్చులకు రాయపర్తి, తొర్రూరు, పెద్ద వంగర కుట్టు శిక్షణ ట్రైనర్లు(sewing machine) 10 వేల
Lata Mangeshkar | గతంలో తిరుపతి ట్రస్టు ఆస్థాన సంగీత విద్వాంసురాలు, దివంగత గాయని లతామంగేష్కర్(Singar Lata Mangeshkar )చివరి కోరికను ఆమె కుటుంబ సభ్యులు నెరవేర్చారు. టీటీడీకి ఆమె తరఫున కుటుంబ సభ్యులు రూ.10 లక్షల చెక్కును విరాళంగా అ�
కష్టాలను ఎదుర్కొని శ్రమను నమ్ముకొని లక్ష్యాలను ఎంచుకొని కొవ్వొత్తిలా ఎగిసిన కెరటం విశ్రాంత ఎంఈవో బాల జంగయ్య. ప్రతిచోట ప్రతి హోదాలో పనిచేసిన సంపూర్ణ న్యాయం చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఎంతోమంది పేద వ�
హైదరాబాద్ :పేదల సంక్షేమం కోసం విరాళాలు అందించేందుకు పలువురు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా వెలమ అసోసియేషన్కు పలువురు విరాళాలు అందించారు. హ
కరోనా వేళ 43 శాతం పెరిగిన దాతృత్వ సేవలు సామాజికసేవా కార్యక్రమాలతో ఆపన్నహస్తం నేరుగా పేదలకు సాయం.. ఎన్జీవోలకు బాసట సీఏఎఫ్ నివేదికలో ఆసక్తికర విషయాలు హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): అంతులేని కష్�
Gift a smile | రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తన వంతుగా 105 మంది దివ్యాంగులకు ట్రైస్కూటర్లను అందించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీ�
కలెక్టర్ హరిచందన | కొవిడ్తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో వెనుక బడిన జిల్లాలో వెంటిలేటర్ సౌకర్యం కల్పించేందుకు గ్లాండ్ ఫార్మా సంస్థ ముందుకొచ్చింది.