ఇంగ్లిష్ను అమెరికా అధికార భాషగా గుర్తిస్తూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర్వులు జారీచేయబోతున్నారు. ఇందుకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ఆయన మరికొద్ది గంటల్లో సంతకం చేయబోతున్నట్టు తెలి
దేశీయ స్టాక్ మార్కెట్లను వాణిజ్య యుద్ధం భయాలు చుట్టుముట్టాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా సుంకాల హెచ్చరికలు.. అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేయగా, ఆ ప్రభావం భారతీయ ఈక్విటీలపైనా కనిపించింది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ హెచ్చరికలకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తలొగ్గినట్టే కనిపిస్తున్నది. తమ దేశ వస్తూత్పత్తులపై అధిక సుంకాలను వేస్తున్న దేశాలకు ప్రతీకార సుంకాలు తప్పవని
కొత్తగా తీసుకువస్తున్న గోల్డ్ కార్డుల ద్వారా అమెరికన్ కంపెనీలు ప్రతిభావంతులైన భారతీయ పట్టభద్రులను నియమించుకునే అవకాశం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
America | అమెరికా పౌరసత్వాన్ని పొందాలని ఆశిస్తున్న సంపన్న విదేశీ వలసదారుల కోసం ఓ కొత్త పథకాన్ని తీసుకురానున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గోల్డ్ కార్డులను కొనుగోలు చేయడం ద్వారా అ�
అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఖనిజాల ఒప్పందానికి రంగం సిద్ధమైంది. ఉక్రెయిన్లో ఖనిజాల తవ్వకం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించారు.
ఎనభయ్యవ దశకంలో ఇద్దరు నాయకుల పేర్లు అంతర్జాతీయంగా మార్మోగేవి. ఒకరు, అమెరికా అప్పటి అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్. రెండు, బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్. ఇద్దరూ సోవియట్ మహా సామ్రాజ్యం పతనానికి అలుపు ల�
Gold Card: గోల్డ్ కార్డు ఆఫర్ ప్రకటించారు ట్రంప్. ఆ కార్డుతో సంపన్న శరణార్థులకు.. అమెరికా పౌరసత్వాన్ని ఇవ్వనున్నారు. కేవలం అయిదు మిలియన్ల డాలర్లకే(సుమారు 44 కోట్లు) .. అమెరికా పౌరసత్వం వచ్చే ఛా�
ఇటీవలికాలంలో బలహీనపడ్డ భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఇప్పటికే అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఆర్
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ సొంత పార్టీకి గుడ్బై చెప్పనున్నారా? అంటే తాజా పరిణామాలు అవుననే చెప్తున్నాయి. పార్టీ అధిష్ఠానం తీరుపై అసంతృప్తితో ఉన్న థరూర్ మంగళవారం కేంద్ర ప్రభుత్వంపై ప్�
కాదేదీ చోరీకి అనర్హం అన్న విషయాన్ని రుజువు చేస్తూ యూకేలోని బ్లెన్హీమ్ ప్యాలెస్లో రూ.52 కోట్ల విలువైన 18 క్యారట్ల బంగారు టాయిలెట్ను కొందరు చోరులు ఐదు నిమిషాల్లో అపహరించారు. 2019కు చెందిన ఈ కేసును బ్రిటన్�
స్టాక్ మార్కెట్ల పతనం నిరవధికంగా కొనసాగుతూనే ఉన్నది. నిన్నటి సోమవారం మరో ‘బ్లాక్ మండే’ నమోదైంది. నిజానికి గత వారం రోజులుగా షేర్ మార్కెట్ నేల చూపులు చూస్తూనే ఉన్నది.
ఒహియో గవర్నర్ పదవికి జరుగుతున్న ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని భారతీయ అమెరికన్, పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి ప్రకటించారు.