లింగ వివక్షను, గృహహింసను ధిక్కరించి.. ఇంట్లో నుంచి బయటపడిన వారికి ఎన్నో సమస్యలు. తమకంటూ బట్టలు కొనుక్కోవాలి. చెప్పులు, బ్యాగ్ లాంటివి కూడా అవసరం అవుతాయి. ఏ షాపింగ్మాల్కో వెళ్తే వేలకువేల బిల్లులు వేస్తా
మంచి అల్లుడు దొరికాడనే ఆనందంతో భారీగా ఖర్చుచేసి రూ.6 కోట్లతో తమ కుమార్తె వివాహం చేశారా దంపతులు. నాలుగు కేజీల బంగారం, కూపర్ కారు, రెండు వస్త్ర దుకాణాలు కట్నంగా ఇచ్చారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే.. సదరు
మగవాళ్లకు ఏమాత్రం తీసిపోమని, అన్నిరంగాల్లో మాకు వాటా ఇవ్వాల్సిందేనని గట్టిగా నినదిస్తున్నారు. ఇటీవల ఏపీలో జరిగిన మహిళా పార్లమెంటేరియన్ల సమావేశంలో ప్రతి ఒక్కరూ...
గృహహింస కేసులో భారతీయ టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్ దోషి అని తేలింది. ముంబైలోని ఒక కోర్టులో 2014లో లియాండర్ పేస్పై ఆయన భాగస్వామి రియా పిళ్లై కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పేస్ దోషిగా తేలడంతో.. రియాక
కొండాపూర్ : రిటైర్డ్ ఐపీఎస్ రమేష్కుమార్ తల్లిదండ్రులపై నమోదైన ఓ కేసుకు సంబంధించి బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కొండాపూర్లోని ఆయన నివాసంలో నోటీసులు అందజేశారు. 2018లో రమేష్ సోదరుడి భార్య సంధ�
నాకు 2019 నవంబర్లో పెండ్లయింది. అప్పటినుంచీ అత్తారింట్లో నేను సంతోషంగా గడిపిన రోజంటూ లేదు. నా భర్త, అత్తమామలు అర్ధరాత్రిళ్లు నన్ను ఇంట్లోంచి వెళ్లిపోమని బలవంతపెట్టేవారు. కొన్నినెలల క్రితమే మా ఆయన జర్మనీ �
బంజారాహిల్స్ : భార్యను వేధింపులకు గురిచేస్తున్న భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులపై జూబ్లీహిల్స్ పోలీసులు గృహహింస చట్టంతో పాటు ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయ
పొట్టి దుస్తులు వేసుకుని తన ముందు నిలబడి ఫొటోలు తీసుకోవాలని భర్త వేధింపులు.. చదువు మానేసి ఇంట్లో కూర్చుని వంట పని నేర్చుకుంటూ అత్తామామల సూటిపోటి మాటలు.. ఇలా మానసికంగా శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్