దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా ఐపీవో త్వరలోనే రాబోతున్నది. వచ్చే ఏడాది ప్రథమార్ధం (జనవరి-జూన్)లో భారతీయ టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో పబ్లిక్ ఇష్యూకు వ�
అమెరికా లంచం కేసులో గౌతమ్ అదానీ ఇరుక్కోవడం.. అదానీ గ్రూప్నకు రకరకాల సమస్యల్ని తెచ్చిపెడుతున్నది. ఇప్పటికే ఆయా కంపెనీల షేర్ల విలువ దేశీయ స్టాక్ మార్కెట్లో పడిపోతుండగా, విదేశీ మదుపరులు పెట్టుబడులకు ద�
దేశీయ స్టాక్ మార్కెట్ల వరున నష్టాలకు బ్రేక్పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు తోడు దేశీయ మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో వరుసగా ఐదు రోజులుగా నష్టాల్లో కదలాడిన సూచీలు తిరిగి �
దేశీయ స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడిదొడుకులు చోటుచేసుకుంటున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పరిణామాల నడుమ మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక
వరుస లాభాలతో రికార్డుల్ని సృష్టించిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఇప్పుడు వరుస నష్టాలతో అల్లాడిపోతున్నాయి. నాలుగు రోజులుగా సూచీలు పతనం దిశగానే అడుగులు వేస్తుండటంతో లక్షల కోట్ల రూపాయల్లో మదుపరుల సంపద ఆవి�
దేశీయ స్టాక్ మార్కెట్లో మరో రికార్డుకి చేరుకున్నాయి. ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్, ఆర్థిక సేవల రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో వరుస నష్ట
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఈ ఏడాది వడ్డీరేట్లను మూడుసార్లు తగ్గించనుందన్న అంచనాలు.. మదుపరుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ క్రమంలోనే ఉద�
ప్రపంచ మార్కెట్లో డాలరు బలహీనపడిన నేపథ్యంలో రూపాయి మారకపు విలువ ఐదు నెలల గరిష్ఠస్థాయికి చేరింది. గురువారం ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్)లో 82.94 వద్ద ప్రారంభమైన రూపాయి చివరకు క్రితం ట్రేడింగ
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. ద్రవ్యోల్బణ గణాంకాలు పెరిగే అవకాశం ఉందన్న అంచనాతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు భారీగా నష్టపోయాయి. ఇంట్రాడేలో 500 పాయింట్ల వరకు నష్టపోయిన 30 ష
ఇండిగో ఎయిర్లైన్స్ ప్రమోటర్లలో ఒకటైన గంగ్వాల్ కుటుంబం కొంత వాటా విక్రయించేందుకు సిద్ధమయ్యింది. స్టాక్ మార్కెట్లో ఆగస్టు 16న బ్లాక్డీల్ ద్వారా రూ.3,730 కోట్ల విలువైన షేర్లను గంగ్వాల్ కుటుంబం ఆఫ్లోడ
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మరో చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. సెన్సెక్స్ తొలిసారిగా 66 వేల పాయింట్లపైన ముగిసింది. 502.01 పాయింట్లు పెరిగి 66,159.79 వద్ద నిలిచింది.
దేశీయ స్టాక్ మార్కెట్లకు నష్టాలనే మిగిల్చింది. ముఖ్యంగా చిన్న షేర్లలో పెట్టుబడులు పెట్టిన మదుపరులకు పెద్ద దెబ్బే తగిలింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) స్మాల్క్యాప్ సూచీ దాదాపు 6 శాతం పడిపోయి
నిలువునా పతనమైన కరెన్సీ 48 పైసలు తగ్గి 78.85 స్థాయికి ముంబై, జూన్ 28: వరుసగా గత నాలుగు ట్రేడింగ్ సెషన్లుగా ఎప్పటికప్పుడు రికార్డు కనిష్ఠాల్ని నమోదుచేస్తున్న రూపాయి మంగళవారం బెంబేలెత్తించింది. ఇంటర్బ్యాంక�