జగిత్యాల రూరల్ మండలంలోని హన్మజీపేట గ్రామానికి చెందిన గొడుగు సురేష్ నాటు కోళ్ల ఫామ్ పై కుక్కలు మూకుమ్మడిగా గురువారం దాడి చేశాయి. ఈ ఘటనలో కోళ్లపామ్ యజమానికి సురేష్కు చెందిన సుమారు 31 నాటు కోళ్లు చనిపోయాయ�
ICC | బంగ్లా క్రికెటర్ షకీబ్ అల్ హసన్పై అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ICC) నిషేధం విధించింది. అంతర్జాతీయ క్రికెట్తో పాటు విదేశీ లీగ్లోనూ బౌలింగ్ చేయకుండా ఆంక్షలు విధించింది.
హెచ్1బీ వీసాదారులు అమెరికాలోనే తమ వీసాను రెన్యువల్ చేసుకునే పైలట్ ప్రాజెక్టును వచ్చే ఏడాది జనవరి 29న ప్రారంభించనున్నట్టు అమెరికా వెల్లడించింది. తొలి దశలో భారత్, కెనడాకు చెందిన 20 వేల మందికి అవకాశం కల్�
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ లాభాలకు అమ్మకాలు దన్నుగా నిలిచాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.2,671 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త�
విద్యుత్త బిల్లుల జారీలో ఎలాంటి జాప్యం జరగడం లేదని.. పండుగలు, వరుస సెలవులు వస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం కాదని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి స్పష్టం చేశారు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,181.34 పాయింట్లు లేదా 1.95 శాతం పుంజుకుని 61,795.04 వద్ద నిలిచింది. దీంతో నిరుడు అక్టోబర్ 18న నమోదై�
దేశీయంగా ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు గత నెల 11 శాతం పెరిగాయి. తయారీదారుల నుంచి డిమాండ్కు తగ్గ వాహనాల సరఫరా మార్కెట్లోని డీలర్లకు ఉండటంతో విక్రయాలు జోరుగా సాగాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసో
సౌరశక్తితో నడిచే ఇండోర్ కుకింగ్ స్టౌవ్ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) తయారు చేసింది. దీన్ని వాడాలంటే ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు. కిచెన్లో పెట్టుకొని వాడుకోవచ్చు
మహిళల హక్కులను కాపాడుతూ 2005లో వచ్చిన గృహహింస నిరోధక చట్టం, వరకట్నాన్ని నివారిస్తూ అమలవుతున్న 498(ఏ) సెక్షన్లకు తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని కానీ తప్పుడు కేసులను పెట్టి నరకం చూపితే ఎలా భరిస్తామంటూ బాధితులు ఆ�
మార్చిలో 20 శాతం వృద్ధి న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశీయ ఎగుమతులు మళ్లీ జోరందుకున్నాయి. మార్చి నెలలో ఏకంగా 20 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి నెలలో ఏకంగా 42.22 బిలియన్ డాలర్ల విలువైన
వచ్చే త్రైమాసికాల్లో నియామకాల జోరు 10-13% వేతనాలు పెరిగే ఛాన్స్ టీమ్లీజ్ సర్వీసెస్ సీఎఫ్వో రమణి దాతి న్యూఢిల్లీ, మార్చి 28: ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు జోరందుకుంటున్నాయి. గతేడాది లక్షలాది మంది టెక్నాలజీ �
పెరిగిన వంట గ్యాస్ ధరలు.. రూ.25.50 పెంపు | చమురు కంపెనీలు గురువారం వంటగ్యాస్ ధరలను పెంచాయి. 12.2 కిలోల బరువున్న సబ్సిడీ సిలిండర్పై రూ.25.50 పెంచాయి.