దేశంలో డాలర్ మిలియనీర్లు (రూ.7.5 కోట్ల వ్యక్తిగత సంపద ఉన్నవారు) పెరిగారు. గతేడాది 11 శాతం పెరిగినట్టు ఓ తాజా సర్వేలో తేలింది. కరోనా ప్రభావంలోనూ భారత్లో డాలర్ మిలియనీర్ల సంఖ్య 4.58 లక్షలను తాకినట్టు హురున్ ర�
44 పైసలు నష్టపోయిన మారకం విలువ ముంబై, డిసెంబర్ 15: పలు ప్రతికూల అంశాల కారణంగా రూపాయి విలువ 20 నెలల కనిష్ఠస్థాయికి పడిపోయింది. ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో బుధవారం అమెరికా డాలర్తో పోలిస్తే భ�
ఖాతాల ఆచూకీ చిక్కకుండా.. పెట్టుబడుల పేరిట మోసాలు సైబర్ నేరగాళ్ల కొత్త పంథా రూ.200 పెట్టుబడికి 400 లాభం. అబ్బో బలేగుందే అని ఆశపడ్డారో.. మీరు సైబర్ నేరగాళ్ల బుట్టలో పడ్డట్టే.. ఆ చిన్న పెట్టుబడి లక్షల్లోకి చేరగా�
ముంబై, జూన్ 17: దేశీయ కరెన్సీకి ఫెడ్ సెగ గట్టిగానే తాకింది. మార్కెట్ అంచనాలకంటే ముందుగానే వడ్డీ రేట్లను పెంచనున్నట్లు అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సంకేతాలివ్వడంతో భారత కరెన్సీ రూపాయి భారీ �
బంగారం బుల్ రంకె.. నెలలోనే 7% పైపైకి?!
కరోనా రెండో వేవ్ ఉధ్రుత దాడి వేళ.. బంగారం మరో దఫా బుల్ రంకె వేసింది. దేశీయ మార్కెట్లో నెలలోనే ఏడు శాతం....