అధికారుల కన్ను పెద్దపల్లి మండలం రాఘవాపూర్ శివారులో 2004లో అప్పటి ప్రభుత్వం గొల్ల కుర్మల గొర్రెల మందల కోసం యాదవ సంఘానికి 5 ఎకరాలు, కుర్మ సంఘానికి 5 ఎకరాల చొప్పున కేటాయించిన సర్వేనంబర్ 1072 భూమిపై పడింది.
పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కరించాలని సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూ ర్తి సాయిరమాదేవి జడ్జిలకు సూచించారు. హైకోర్టు సూచనల మేరకు గురువారం జిల్లా కోర్టు సమావేశం మందిరంలో కేసులు త్వరగా పరిష్కరించాలని క�
ప్రభుత్వం కార్మిక శాఖ ద్వారా అమలుచేస్తున్న పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా సేవాధికార సంస్థ చైర్పర్సన్ జీవీఎన్ భరతలక్ష్మి అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణ�
రాష్ట్రంలోని బార్ అసోసియేషన్ల ఎన్నికల గడువుకు సంబంధించి రాష్ట్ర బార్ కౌన్సిల్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై ఈ నెల 25న విచారణ చేపడతామని హైకోర్టు పేరొంది.
Man hacked to death | ఒక వ్యక్తిపై గ్యాంగ్ దాడి చేసింది. ఆ గ్యాంగ్ సభ్యులు కొడవళ్లతో ఆ వ్యక్తి వెంటపడ్డారు. కోర్టు బయట నరికి చంపారు. గ్యాంగ్కు చెందిన ఒక వ్యక్తిని పోలీసులు, లాయర్లు పట్టుకున్నారు. కారును వెంబడించిన ప
Chandigarh | చండీగఢ్ జిల్లా కోర్టు ఆవరణలో శనివారం మధ్యాహ్నం కాల్పులు చోటు చేసుకున్నాయి. నీటి పారుదలశాఖ అధికారి హర్ప్రీత్ని ఆయన మామ కాల్చి చంపారు. నిందితుడిని పంజాబ్ పోలీస్ రిటైర్డ్ ఏఐజీ మల్విందర్ సింగ్ �
గతంలో ఎంపీగా, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా న్యాయవాదుల సంక్షేమం, జ్యుడీషియరీ అభివృద్ధి కోసం కేసీఆర్ సహకారంతో ఎంతో కృషి చేశానని, వీటిని మేధావి వర్గమైన న్యాయవాదులు అర్థం చేసుకొని రాజకీయాలకు అతీతం�
నిరుద్యోగి అయిన భర్తకు నెలకు రూ.5,000 చొప్పున భరణం చెల్లించాలని భార్యను ఇండోర్లోని కుటుంబ న్యాయస్థానం ఈ నెల 20న ఆదేశించింది. వ్యాజ్య ఖర్చులను కూడా భరించాలని ఆమెకు స్పష్టంచేసింది.
కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే ధ్యేయంగా పని చేయాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, సూర్యాపేట జిల్లా పోర్ట్ఫోలియో జడ్జి జస్టిస్ పుల్లా కార్తీక్ సూచించారు. శనివారం ఆయన జిల్లా కోర్టును సందర్శించా�
హైదరాబాద్లోని నాంపల్లి 4వ అదనపు జిల్లా కోర్టు గురువారం సంచలన తీర్పునిచ్చింది. 2019లో భార్యను చంపిన కేసులో భర్తకు ఉరిశిక్ష విధించింది. హైదరాబాద్లో ఒక నిందితుడికి ఉరిశిక్ష విధించడం ఇదే తొలిసారి.
కక్షిదారులు రాజీకాదగిన కేసుల సత్వర పరిష్కారం కోసం ఈ నెల 30న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్చార్జి జడ్జి దుర్గాప్రసాద్ తెలిపారు. బుధవారం జిల్లా కోర్టులోని న్యాయసేవా సదన్లో నిర్వహిం�