సూర్యాపేట జిల్లా మునగాల మండలం నర్సింహులగూడెం సర్పంచ్ జూలకంటి పులిందర్రెడ్డి హత్య కేసులో దోషులు ఆరుగురికి జీవిత ఖైదు విధిస్తూ సూర్యాపేట జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది.
త్వరితగతిన కేసులను విచారించి, సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తున్నామని హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరధే తెలిపారు. కుషాయిగూడ పారిశ్రామికవాడలో తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసిన మేడ్చల్-మల్కా�
క్రిమినల్ కేసుల్లో ముద్దాయిలుగా ఉండి న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేని వారికి ఉచితంగా న్యాయ సహాయం కోసం న్యాయవాదులను ఏర్పాటు చేస్తామని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఎస్. జగ్జీవన్కుమార్ తెలిపారు
CJI NV Ramana | చేతికి ఎముక లేదడానికి ట్రేడ్మార్క్ సీఎం కేసీఆర్ అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గించాలని కేంద్రం, ఇతర రాష్ట్రాలు భావిస్తుంటాయని, తెలంగాణలో మాత్రం �
Death Sentence | కేవలం తన మేకను చంపేశారనే కోపంతో ఒక వ్యక్తి తన బలగంతో వెళ్లి రెండు హత్యలు చేశాడు. ఈ హత్యలు చేసినందుకు కోర్టు నిందితులకు ఉరి శిక్ష విధించింది
హైకోర్టుకు చేరిన వైద్య నివేదిక | ఎంపీ రఘురామకృష్ణ రాజు కేసులో జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు వైద్య బృందం నివేదిక వెళ్లింది. జిల్లా కోర్టు జస్టిస్ ప్రవీణ్ కుమార్ నివాసానికి ప్రత్యేక మెసెంజర్ యాప్ ద్