డిస్పెన్సరీకి వచ్చే కార్మికుల ఆరోగ్య విషయంలో వైద్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర లేబర్ ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్, ఫ్యాక్టరీస్ విభాగ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్కుమార్ సూచించారు. కార్మికులక
సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం చేయాలని హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ మంత్రి హరీశ్రావును కోరారు. దీంతో స్పందించి నియమించినందుకు ఆయన హర్ష్యం వ్యక్తం చే�
నర్సంపేట డయాగ్నస్టిక్స్ హబ్గా మారనుంది. పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నూతన టెక్నాలజీతో తెలంగాణ డయాగ్నస్టిక్స్ డిస్ట్రిక్ట్ హబ్ను ఏర్పాటు చేసింది. రూ.1.20 కోట్లతో నిర్మించిన ఈ స
వేసవి కాలంలో పిల్లలతోపాటు పెద్దలూ ఈతకు వెళ్లడానికి సరదా పడుతుంటారు. ఈత రాకున్నా చెరువులు, కాలువలు, కుంటలు, వ్యవసాయబావుల్లో దిగి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. తగిన జాగ్రత్తలు తీసుకొని కారణంగా.. ఈ సరదా ప్రా
సూర్యాపేట జిల్లా జనరల్ దవాఖానకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆసుపత్రిలో పురుడు పోసుకునే ప్రతి శిశువుకూ ముర్రుపాలు తాపించేలా చర్యలు తీసుకోవడంతోపాటు తల్లిపాల ప్రాముఖ్యతపై విరివిగా అవగాహన కల్పి
ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికురాలిని తేలు కుట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. నాగ్పూర్ నుంచి ముంబైకి ఏప్రిల్ 23న ఓ విమానం వెళ్తున్నది. అందులో ఓ ప్రయాణికురాలిని తేలు కుట్టింది. దీంతో ముంబైకి చేరగానే దవా�
: జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖానకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. ప్రభుత్వ జనరల్ దవాఖానను శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఐసీయూ, అత్యవసర వ�