హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డి పేటలో వికలాంగుల పింఛన్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ముట్టడించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవ�
Disabled People | వికలాంగులను మోసం చేయడమే కాకుండా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికుల పెన్షన్ రూ.4 వేల వరకు పెంచుతామని మోసపూరిత హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా.. పట్టించుకున్న నాథుడే లేర
కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ప్రకటించింది. ఈ చర్య సమానత్వాన్ని ప్రోత్సహించడమే కాకుండా దివ్యాంగ�
లబ్ధిదారుల ఎంపిక విషయంలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఉపాధి కల్పన కోసం దరఖాస్తు చేసుకున్న పలువురు దివ్యాంగులు రోడ్డెక్కి ధర్నాకు దిగారు. ఈ ఘటన బోనకల్లు మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది.
Disabled People | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగుల సమాజానికి ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ.. రేవంత్ రెడ్డి పాలన తీరును నిరసిస్తూ ఈరోజు చండూరులో చెప్పులు మెడలో �
ఇక నుంచి దివ్యాంగులంతా పరీక్షలు రాయడానికి స్ర్కైబ్ల సహాయాన్ని తీసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 40 శాతం నిర్దిష్ట వైకల్యం(బెంచ్మార్క్) ఉందా, లేదా అనే అంశంతో సంబంధం లేకుండా స్ర్కైబ్ సహాయం ప�
Reservation | రాష్ట్రంలోని ప్రభుత్వ ఏయిడెడ్ ఉన్నత విద్యా సంస్థల్లోని దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పల్ల నిర్మల్ జిల్లా స్పందన ప్రధాన కార్యదర్శి సాకు పెళ్లి సురేందర్ హర్షం వ్�
దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్లు తమకు సంక్షేమ ఫలాలు అందించేందుకు, సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కొంతకాలంగా గళమెత్తుతున్నారు.
దివ్యాంగులకు దస రా పండుగ నుంచి రూ.6వేల చొప్పున పింఛన్ హామీని అమలు చేయాలని, లేదంటే సచివాలయాన్ని, గాంధీభవన్ను ముట్టడిస్తామని దివ్యాంగులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న స్మితాసబర్వాల్ దివ్యాంగవర్గాన్ని తకువ చేసేలా సామాజిక మాధ్యమాల్లో చేసిన వ్యాఖ్యలు సరికావని ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీ రమణాచారి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మీరు వాకింగ్కు వెళ్లిన ప్రతీసారి, డాక్యుమెంట్ను ప్రింట్ తీయించుకున్న ప్రతీసారి లేదా సాదాసీదాగా చెప్పాలంటే.. మీ శరీరాంగాలు సజావుగా కలిగి ఉన్నందుకు మీపై పన్ను విధిస్తే మీకు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుక�
సమాజంలో దివ్యాంగులు, వృద్ధులు నిత్యం వివక్ష ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. కానీ, కాంగ్రెస్ సర్కార్ ఆ బాధ్యతను విస్మరిస్తున్నది.