దివ్యాంగులు ప్రతిభావంతులు. విభిన్న అంశాల్లో వారికి ఎవ్వరూ సాటి లేరు. వారి ఆత్మవిశ్వాసం, మనోధైర్యం ముందు ఎవ్వరైనా దిగదుడుపే. ఎంత ఉన్నతులైనా దివ్యాంగుల మేధస్సుతో పోటీ పడలేరు. ఇది నిజం.
దివ్యాంగులు స్వతహాగా ఎదిగేలా తోడ్పాటు అందించాలని సింగార్భేస్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం చెన్నయ్య అన్నారు. ప్రపంచ ది వ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని భవిత కేంద్రంలో శనివారం ఏర్పాటు చే
వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా పూర్తి అంధత్వం, తక్కువ చూపుకలిగిన వారికి, కుష్ఠువ్యాధికి గురైన వారికి, మాట్లాడలేని, వినికిడి లోపం, బుద్ధి మాంధ్యం, మానసిక రోగం, మరుగుజ్జులకు, ఫ్లోరిసిస్ వికలాంగుల బాధితులకు చ
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అనేక సంక్షేమ, పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా దివ్యాంగులకు చేయూతనిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది.