మామునూర్ 4వ బెటాలియన్ లో TGSP, బెటాలియన్ డీఐజీ సీ సన్నీ బుధవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. మొదటగా బెటాలియన్ కమాండెంట్ బీ రామ్ ప్రకాష్ పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానం పలికారు.
Sanjay Raut | మహారాష్ట్రలో కొత్తగా కొలువైన బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) ఆలయం నిర్మించడంపై తొలి కేబినెట్ భేటీలో ని�
Arvind Kejriwal | దేశ రాజధాని ఢిల్లీలో నేరాలు పెరుగడంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల్లో బిజీగా ఉన్నారంటూ మండిపడ్డారు. గ్యాంగ్స్టర్ల ని�
Supriya Sule | మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే తన సోదరుడు వరుసైన డిప్యూటీ సీఎం అజిత్ పవార్ను విమర్శించారు. లోక్సభ ఎన్నికల సమయంలో ప్రియమైన సోదరీమణులను గుర్తుంచుకోలేదని అన్నారు. అయితే అసెం�
Police Station | పోలీస్ స్టేషన్కు (Police Station) తాళం వేశారు. డ్యూటీలో ఉండాల్సిన పోలీస్ అధికారులు, సిబ్బంది ఎంచక్కా ఇళ్లలో నిద్రించారు. సడెన్ చెకప్ కోసం వచ్చిన డీఐజీ ఇది చూసి షాక్ అయ్యారు. పోలీస్ స్టేషన్ అధికారిని సస్�
RSS leader's dig at BJP | బీజేపీ అహంకారంపై ఆర్ఎస్ఎస్ నాయకుడు మండిపడ్డారు. (RSS leader's dig at BJP) అందుకే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీని 241 సీట్ల వద్ద రాముడు నిలిపినట్లు అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక అధికారుల పెత్తనం కొనసాగుతున్నది. జోగుళాంబ గద్వాల జోన్ డీఐజీ కార్యాలయం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నది. మంగళవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల ఎస్పీలు, రాయిచూర్ ఎస్పీలత�
stubble burning | పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంపై హర్యానాలో అధికారంలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి జై ప్రకాష్ దలాల్ మండిపడ్డారు. పంజాబ్ నుంచి తాము నీళ్లు అడిగామని పొగ కాదంటూ సీఎం భగవంత్ మాన్ ప్రభుత్వంప�
MK Stalin | తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని మార్చవద్దని సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) అన్నారు. లోక్సభ ఎన్నికల వరకు కొనసాగనివ్వాలంటూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చురకలు వేశారు. గవర్నర్ తన వ్యాఖ్యలతో �
ఎలక్టోరల్ బాండ్ వ్యవస్థపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం విమర్శలు చేశారు. ఇప్పటి వరకు రూ.12 వేల కోట్లకు పైగా విలువైన బాండ్లను అమ్మారని, వీటిలో సింహభాగం అనామక కార్పొరేట్ల నుంచి అధికార బ�
ఉమ్మడి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేస్తానని జోగుళాంబ జోన్ డీఐజీ లాల్శంకర్ చౌహాన్ అన్నారు. శుక్రవారం అలంపూర్లోని జోగుళాంబ అమ్మవారి దర్శనం అనంతరం మహబూబ్నగర్ జిల్లా పోలీసు కార్యాలయంలోన�
రాజన్న జోన్ డీఐజీగా కే రమేశ్ నాయుడు గురువారం కరీంనగర్ కేంద్రంలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ జోన్ ఇన్చార్జి డీఐజీగా కరీంనగర్ కమిషనర్ సత్యనారాయణ అదనపు బాధ్యతలు నిర్వహించారు