IPS Transfers : రాష్ట్రంలో మరోసారి భారీగా ఐపీఎస్(IPS)ల బదిలీలు జరిగాయి. 36 మంది డీఎస్పీలకు స్థానం చలనం కల్పిస్తూ సోమవారం డీజీపీ సీవీ ఆనంద్(CV Anand) ఉత్తర్వులు జారీ చేశారు.
మామునూర్ 4వ బెటాలియన్ లో TGSP, బెటాలియన్ డీఐజీ సీ సన్నీ బుధవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. మొదటగా బెటాలియన్ కమాండెంట్ బీ రామ్ ప్రకాష్ పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానం పలికారు.
Sanjay Raut | మహారాష్ట్రలో కొత్తగా కొలువైన బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) ఆలయం నిర్మించడంపై తొలి కేబినెట్ భేటీలో ని�
Arvind Kejriwal | దేశ రాజధాని ఢిల్లీలో నేరాలు పెరుగడంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల్లో బిజీగా ఉన్నారంటూ మండిపడ్డారు. గ్యాంగ్స్టర్ల ని�
Supriya Sule | మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే తన సోదరుడు వరుసైన డిప్యూటీ సీఎం అజిత్ పవార్ను విమర్శించారు. లోక్సభ ఎన్నికల సమయంలో ప్రియమైన సోదరీమణులను గుర్తుంచుకోలేదని అన్నారు. అయితే అసెం�
Police Station | పోలీస్ స్టేషన్కు (Police Station) తాళం వేశారు. డ్యూటీలో ఉండాల్సిన పోలీస్ అధికారులు, సిబ్బంది ఎంచక్కా ఇళ్లలో నిద్రించారు. సడెన్ చెకప్ కోసం వచ్చిన డీఐజీ ఇది చూసి షాక్ అయ్యారు. పోలీస్ స్టేషన్ అధికారిని సస్�
RSS leader's dig at BJP | బీజేపీ అహంకారంపై ఆర్ఎస్ఎస్ నాయకుడు మండిపడ్డారు. (RSS leader's dig at BJP) అందుకే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీని 241 సీట్ల వద్ద రాముడు నిలిపినట్లు అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక అధికారుల పెత్తనం కొనసాగుతున్నది. జోగుళాంబ గద్వాల జోన్ డీఐజీ కార్యాలయం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నది. మంగళవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల ఎస్పీలు, రాయిచూర్ ఎస్పీలత�
stubble burning | పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంపై హర్యానాలో అధికారంలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి జై ప్రకాష్ దలాల్ మండిపడ్డారు. పంజాబ్ నుంచి తాము నీళ్లు అడిగామని పొగ కాదంటూ సీఎం భగవంత్ మాన్ ప్రభుత్వంప�
MK Stalin | తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని మార్చవద్దని సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) అన్నారు. లోక్సభ ఎన్నికల వరకు కొనసాగనివ్వాలంటూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చురకలు వేశారు. గవర్నర్ తన వ్యాఖ్యలతో �
ఎలక్టోరల్ బాండ్ వ్యవస్థపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం విమర్శలు చేశారు. ఇప్పటి వరకు రూ.12 వేల కోట్లకు పైగా విలువైన బాండ్లను అమ్మారని, వీటిలో సింహభాగం అనామక కార్పొరేట్ల నుంచి అధికార బ�
ఉమ్మడి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేస్తానని జోగుళాంబ జోన్ డీఐజీ లాల్శంకర్ చౌహాన్ అన్నారు. శుక్రవారం అలంపూర్లోని జోగుళాంబ అమ్మవారి దర్శనం అనంతరం మహబూబ్నగర్ జిల్లా పోలీసు కార్యాలయంలోన�
రాజన్న జోన్ డీఐజీగా కే రమేశ్ నాయుడు గురువారం కరీంనగర్ కేంద్రంలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ జోన్ ఇన్చార్జి డీఐజీగా కరీంనగర్ కమిషనర్ సత్యనారాయణ అదనపు బాధ్యతలు నిర్వహించారు