Tirumala | తిరుమల (Tirumala) లో శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. ఏప్రిల్ నెలలో 20.17 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
Tirumala | తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు (Compartment) నిండిపోగా భక్తులు శిలాతోరణం (Shilatoranam) వరకు క్యూలైన్లో నిలబడ్డారు.
Ttd Staff | తిరుమల : తిరుమలకు వచ్చే భక్తుల నుంచి ఎవరైనా టీటీడీ సిబ్బంది(Ttd Staff )డబ్బులు డిమాండ్ చేస్తే విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఈవో ధర్మారెడ్డి సూచించారు.
తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు.స్వామివారి దర్శనానికి కొండపై 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ కమీషనర్ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం భక్తులు నేరుగా దేవస్థాన కార్యనిర్వాహణాధికారితో మట్లాడేందుకు డయల్ యువర్ ఈవో (Dial Your EO ) కార్యక్రమాన్ని పున:ప్రారంభిస్తున్నట్లు ఈవో లవ�
ముంబైలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ పనులకు ఈ నెల 21 న భూమి పూజ చేయనున్నారు. భూమి పూజ కార్యక్రమానికి రావాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులను...
సమస్యలు, సలహాలు తెలియజేయాలంటూ భక్తులకు వినతి 11 గంటలకు ప్రారంభం కానున్న ఫోన్ఇన్ శ్రీశైలం మహాక్షేత్రానికి వస్తున్న యాత్రికుల ఇబ్బందులను నేరుగా తెలుసుకునేందుకు డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని ప్రారంభ�