కొవిడ్ తర్వాత పెంపుడు జంతువులను పెంచుకునేందుకు పెద్దఎత్తున ఆసక్తి చూపుతున్నారు. వాటి కొనుగోలుకు లక్షల్లో ఖర్చు పెడుతున్నారు. దీంతో వాటి పరిరక్షణకు పెంపుడు జంతువుల వైద్యులకు భారీగా డిమాండ్ పెరుగుతు�
పుట్టగొడుగుల్లా ప్రభుత్వ అనుమతి లేకుండా డయాగ్నస్టిక్ సెంటర్లు పుట్టుకొస్తున్నా యి. వైద్యాధికారుల అనుమతి లేకుండా ఆఫర్ల పేరిట కొం తమంది ల్యాబ్ టెక్నీషియన్లు ప్రజలను మోసం చేస్తున్నా రు. ఆన్లైన్లో తక�
అనుమతి లేనిదే క్లినిక్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు నడిపితే చర్యలు తీసుకుంటామని జిల్లా డిప్యూటీ వైద్యాధికారి డాక్టర్ జీవరాజ్ అన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ పాల్వన్కుమార్ ఆదేశాలమేరకు బుధవా�
రక్త, మూత్ర, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించే డయాగ్నస్టిక్ సెంటర్లకెళ్లేందుకు ప్రత్యేక విధానాన్ని ఐసీఎంఆర్ డెవలప్ చేస్తున్నది. ఇందులోభాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ.. న్యూఢిల్లీ డయాగ్నస్ట�
ఊరూరా పల్లె, బస్తీ దవాఖానలు, కొండాపూర్లో జిల్లా ఆస్పత్రి, ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్లతో జిల్లా మెడికల్ హబ్గా అవతరిస్తున్నది. ప్రజారోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం జిల్లాలో పెద్ద ఎత్తున వైద్య సదుపాయాల
వరుసగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే సీజనల్ వ్యాధుల ప్రభావం మొదలైంది. దీంతో అప్రమత్తమైన వైద్య, ఆరోగ్యశాఖ ముందస్తుగా ఏర్పాటు చేసిన నివారణ చర్యలను మరింత విస్తృతం చేసింది. ఈ మేరకు సీజనల్పై వైద్యాధికారు�
స్వరాష్ట్రంలో సర్కారు వైద్యంపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఏర్పడింది. ఏ రోగమొచ్చినా అధునాతన చికిత్స దొరుకుతుందనే భరోసా నింపింది. సీఎం కేసీఆర్ పగ్గాలు చేపట్టాక వైద్యరంగాన్ని బలోపేతం చేశారు. మౌలిక సదుపాయా
ఉమ్మడి రాష్ట్రంలో వైద్యసేవలు అధ్వాన్నంగా ఉండేవి. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు, గిరిజనేతరులకు వైద్యం అందాలంటే కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. వాగులు, వంకలు దాటి చికిత్స చేయించుకోవాల్సిన దుస్థిత�
ప్రజారోగ్య పరిరక్షణే పరమావధి వైద్యరంగానికి బడ్జెట్లో భారీ నిధులు ఆరోగ్య సేవలు ఐదంచెలకు విస్తరణ వైద్య పరీక్షలకు డయాగ్నస్టిక్ సెంటర్లు.. రాష్ట్ర ప్రభుత్వ అప్రమత్తతకు నిదర్శనం కేసీఆర్ కిట్, ఆరోగ్యలక�
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): వైద్య రంగంలో డయాగ్నోస్టిక్ సేవలు ఎంతో కీలకం. ఇందులో ప్రస్తుతం ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదురవుతున్నాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొని పరిష్కారం చూపే ఔత్స�
ఆర్మూర్: అనారోగ్యంతో బాధ పడుతున్న పేదలపై ఆర్థికభారం పడకుండా ప్రభుత్వమే ప్రభుత్వ దవాఖానల్లో ఉచిత రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలను ప్రారంభించిందని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్ర�
తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లు సూపర్ సక్సెస్ 19 కేంద్రాల్లో కొనసాగుతున్న సేవలు త్వరలో మరో 13 జిల్లాల్లో ప్రారంభం ప్రైవేటు ల్యాబ్ల దోపిడీకి అడ్డుకట్ట సామాన్యుడి చింత తీర్చిన రాష్ట్ర ప్రభుత్వం నాడి పడి
శంకర్పల్లి : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం 50రకాల వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నదని మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి మున్సిపల్ పరిధిలోని హ