వైద్య చరిత్రలో కీలక ముందడుగు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి జనగామ, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యారోగ్యశాఖలో తెచ్చిన విప్లవాత్మక మార్పులతో సర్కారు దవాఖానలపై ప్రజ�
మంత్రి ఎర్రబెల్లి | పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం 19 డయాగ్నోస్టిక్ కేంద్రాలను ప్రారంభించిదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ అర్బన్/ఎదులాపురం: ప్రభుత్వ దవాఖానలో పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా సర్కారు ముందుకెళ్తున్నదని దేవాదాయశాఖ మంత్రి ఆల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. బ
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మం (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రోగనిర్ధారణ కోసం పేదలు ఇక ప్రైవేటు ల్యాబ్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, 57 రకాల పరీక్షలు ప్రభుత్వ దవాఖానల్లోని డయాగ్నస్టిక్ కేంద�
విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి నీలగిరి : సీఎం కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని, ప్రజారోగ్య పరిరక్షణలో రాష్ట్రం దేశంలోనే ప్రథమస్థానంలో ఉన్నదని విద్యుత్తుశాఖ మం
మంత్రి నిరంజన్రెడ్డి గద్వాల, జూన్ 9: ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. గద్వాలలోని జిల్లా దవాఖానలో ఏర్పాటుచేసిన డయాగ్నస్టిక్ కేంద్రాన్ని �
12 జిల్లాల్లో డయాగ్నస్టిక్ సెంటర్లు ప్రారంభం ప్రజలకు పూర్తి ఉచితంగా విలువైన వైద్యసేవలు త్వరలో మరిన్ని డయాగ్నస్టిక్ సెంటర్ల ప్రారంభం ఎన్ని నిధులైనా సరే.. పేదల వైద్యానికి వెనుకాడం ఆర్థికశాఖ మంత్రి తన్న�
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వెల్లడి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభం ఖలీల్వాడి, జూన్ 6: పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్య�