Shikhar Dhawan: ఇండియా ఏ జట్టుతో 2006లో ఆస్ట్రేలియాలో టూర్ చేస్తున్న సమయంలో.. ప్లేయర్స్ రూమ్కు గర్ల్ఫ్రెండ్ను తీసుకువచ్చినట్లు శిఖర్ ధావన్ చెప్పాడు. తన ఆటోబయోగ్రఫీలో ఈ విషయాన్ని తెలిపాడు.
రెండో వన్డేలో భారత్ జయభేరి రాణించిన శార్దూల్, సిరాజ్ మెరిసిన శాంసన్, ధవన్, గిల్ జింబాబ్వే పర్యటనలో టీమ్ఇండియా ఆధిపత్యం కొనసాగుతున్నది. బౌలర్లు మరోసారి విజృంభించడంతో గత మ్యాచ్ కంటే తక్కువ స్కోరు�
నేడు భారత్, ఇంగ్లండ్ ఆఖరి వన్డే సిరీస్పై కన్నేసిన ఇరు జట్లు ఒత్తిడిలో విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్లో భారత ఏస్ పేసర్ బుమ్రా ఇంగ్లిష్ ఆటగాళ్లను అల్లాడిస్తే.. రెండో పోరులో టాప్లే దానికి బదులు తీర్చుకు�
మరింత మంది నాయకులను సృష్టించాం సారథులపై కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్య బెంగళూరు: ఎనిమిది నెలల వ్యవధిలో అన్నీ ఫార్మాట్లలో కలిపి భారత జట్టుకు ఆరుగురు సారథులుగా వ్యవహరించడంపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్
అదరగొట్టిన ధవన్, మయాంక్ బ్రెవిస్, సూర్యకుమార్ పోరాటం వృథా పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ వరుస ఓటముల పరంపర కొనసాగుతున్నది. గత సీజన్లకు పూర్తి భిన్నంగా ముంబై గెలుప�
మూడో వన్డేలోనూ భారత్ జయభేరి 96 పరుగుల తేడాతో విండీస్ చిత్తు.. అహ్మదాబాద్: టీమ్ఇండియా విజయం పరిపూర్ణమైంది. పోరాటమే మరిచిపోయినట్లు వరుసగా మూడో మ్యాచ్లోనూ వెస్టిండీస్ చేతులెత్తేయడంతో భారత్ 3-0తో సిరీస
వెస్టిండీస్తో మూడో వన్డే నేడు మార్పులతో భారత్ బరిలోకి వైట్వాష్పై గురి వెస్టిండీస్తో వన్డే సిరీస్లో భారత్ వైట్వాష్పై గురిపెట్టింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ మరో మ్యాచ్ మిగిలుండగానే సి
వైరస్ బారిన ధవన్, గైక్వాడ్, శ్రేయస్! న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మరోసారి టీమ్ఇండియాను చుట్టుముట్టింది. మూడు రోజుల్లో వెస్టిండీస్తో వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా.. భారత జట్టులో ముగ్గురికి కొవిడ్-19
మూడో వన్డేలోనూ టీమ్ఇండియా ఓటమి ఉత్కంఠ పోరులో 4 పరుగులతో దక్షిణాఫ్రికా గెలుపు సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ కోల్పోయిన టీమ్ఇండియాకు.. వన్డే సిరీస్లోనూ నిరాశే ఎదురైంది. తొలి రెండు మ్యాచ్ల్లో పరాజయాల వైపు
DC vs SRH | పరుగుల ఛేజింగ్లో దూకుడుగా ఆడుతున్న ఢిల్లీ కేపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 10.5వ బంతికి శిఖర్ ధవన్ ( 42 ) క్యాచ్ ఔటయ్యాడు. రషీద్ ఖాన్ బౌలింగ్లో అబ్దుల్ సమద్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చ�
ముంబై: పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడేందుకు సీనియర్ శిఖర్ ధవన్ సారథ్యంలో భారత ద్వితీయ శ్రేణి జట్టు శ్రీలంకకు పయనమైంది. ముంబైలో 14 రోజుల క్వారంటైన్ ముగించుకున్న 20 మంది సభ్యుల జట్టు.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవ�
పోటీలో భువనేశ్వర్ కూడాలంక టూర్కు భారత రెండో జట్టుపై కసరత్తు న్యూఢిల్లీ: శ్రీలంకలో పర్యటించే భారత పరిమిత ఓవర్ల జట్టుకు సారథి ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. సీనియర్ ఓపెనర్ ధవన్, స్టార్ ఆల్రౌండర్ హ�