బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా వారసుడి ఎంపికపై పార్టీకి, దాని మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) మధ్య అభిప్రాయభేదాలు నెలకొన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర
BJP | ఒడిశా (Odisha) రాష్ట్రం బాలాసోర్ (Balasore) లో లైంగిక వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్య (Student suicide) చేసుకున్న ఘటన రాజకీయరంగు పులుముకుంది. ఆ విద్యార్థినిది ముమ్మాటికి అధికారి బీజేపీ సిస్టమ్ (BJP system) చేసిన హత్యేనని
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తమిళనాడును మోసం చేసిందని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు ఆరోపించారు. 2025-26 రాష్ట్ర బడ్జెట్ను శుక్రవారం ఆయన శాసనసభకు సమర్పించారు.
మలి విడత పార్లమెంట్ సమావేశాలు సోమవారం వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. ఓటర్ల జాబితాలో అవకతవకలు, జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) అమలుకు సంబంధించి లోక్సభలో తీవ్ర స్థాయిలో వాగ్వివాదాలు చోటుచేసుకున్నాయి.
Political war | స్కూళ్లలో హిందీ భాష బోధన (Hindi Imposition) పైన కేంద్రం (Centre), తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu govt) మధ్య కొనసాగుతున్న వివాదం మరింత ముదిరింది. ఇదే విషయమై ఇవాళ పార్లమెంట్ (Parliament) లో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) చేసి�
CM MK Stalin: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తన నోటిని అదుపులో పెట్టుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు. తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును డీఎంకే నాశనం చేస్తున్నట్లు మంత్రి వ్యాఖ్యలు చేశా�
Dharmendra Pradhan | కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం తమిళనాడుపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతోందని ఆ రాష్ట్ర నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న విషయం తెలిసిందే.
జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)కి వ్యతిరేకంగా మంగళవారం చెన్నైలో పెద్ద ఎత్తున ధర్నా చేయనున్నట్లు డీఎంకే సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎన్ఈపీని అంగీకరించే వరకు తమిళనాడు విద్యా శాఖకు నిధులు ఇవ్వబోమని కేంద్�
Sujeet Kumar | బిజూ జనతాదళ్ (BJD) పార్టీలో బహిష్కరణకు గురైన ఎంపీ సుజీత్ కుమార్ (Sujeet Kumar) బీజేపీలో చేరారు. బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలంగాణ అధ్యయనాల కేంద్రం, మల్టీడిసిప్లినరీ రిసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
Coaching Centre Tragedy : ఢిల్లీ (Delhi)లోని ఓల్డ్ రాజేందర్ నగర్ (Old Rajinder Nagar)లో ఓ కోచింగ్ సెంటర్లోకి (Coaching Centres) వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.