నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర డిమాండ్ చేశారు.
పోటీ పరీక్షల్లో అవకతవకలకు నిరసనగా శుక్రవారం కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో లక్నోలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతోపాటు నిరస
నీట్-యూజీ పేపర్ లీక్ సహా విద్యా వ్యవస్థలో నెలకొన్న వైఫల్యాలకు బాధ్యత ఎవరు వహిస్తారన్నది తేల్చాలని సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) వ్యవస్థాపకుడు దీప్కే అన్నారు. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ �
INDIA Bloc Meeting: ఇండియా కూటమికి చెందిన నేతలు ఇవాళ ఢిల్లీలో మీటింగ్ నిర్వహించారు. అయిదు అంశాలపై ఓ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి కలుసుకోవాలని తీర్మానించారు. సర్ ప్రక్రియపై సీజేఐకి
మేక్ ఇన్ ఇండియా అడిగితే లీక్ ఇన్ ఇండియా ఇస్తారా అని యువత కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీబీఎస్, నీట్ తదితర పరీక్షల్లో అవకతవకలపై ప్రభుత్వ తీరుని నిరసించారు.
సోషల్ మీడియా ప్రచారంలో భాగంగా ఏర్పడిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) శనివారం ఢిల్లీలో నిరసన ప్రదర్శనకు సంసిద్ధమవుతున్నది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో జంతర్�
జాతీయ స్థాయి పరీక్షల్లో అవకతవకలను నిరసిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు సోమవారం ఢిల్లీలో ధర్నా నిర్వహించాయి. కేంద్ర విద్యా శాఖ కార్యాలయం బయట జరిగిన ఈ �
Rahul Gandhi : సీబీఎస్ఈ ఓఎస్ఎం అంశంపై ప్రశ్నించినందుకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తనపై చేసిన విమర్శలకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. తనపై మాటల దాడి చేసినంత మాత్రాన �
Rahul Gandhi : నీట్ పేపర్ లీకేజీ ఘటనలో ప్రధాన బాధ్యుడిగా భావిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి డిమాండ్ చేశారు.
Rahul Gandhi : నీట్ పేపర్ లీకేజీ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
Rahul Gandhi : నీట్ పేపర్ లీకేజీపై లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తొలగించాలని డిమ�
Dharmendra Pradhan: ఓఎంఆర్ విధానం ఇక ఉండబోదు. నీట్ పరీక్షను వచ్చే ఏడాది నుంచి సీబీటీ పద్ధతిలో నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నీట్ను నిర్వహించనున్నట్లు మంత్రి ప్రదాన్ తెలిపారు. మాల్ప�
నీట్ యూజీ పరీక్ష-2026 పేపర్ లీకేజీ, పరీక్ష రద్దును నిరసిస్తూ బుధవారం హైదరాబాద్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహన
ఎన్సీఈఆర్టీ పుస్తకంలోని ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అంశం దుమారం రేపుతున్నది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు గురువారం విచారణను ప్రారంభించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను