BJP: బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ బృందంలోకి కొత్త సభ్యులు రానున్నారు. అయితే అనేక మంది పేర్లు ప్రస్తుతం రౌండ్స్ కొడుతున్నాయి. సీనియర్ లీడర్లు సతీశ్ పూనియా, ధర్మేంద్ర ప్రధాన్, అనురాగ్ ఠాకూర్, స్
నీట్ పరీక్షా పత్రం పదే పదే లీక్ కావడంతో మొదలైన నిరసన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అసంతృప్తికి వేదికగా మారి దేశవ్యాప్తంగా యువత విద్యావిధానంలో వైఫల్యాలపై ఉద్యమించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద
కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఆయన ఆదివారం మాట్లాడుతూ.. పేపర్ లీకులపై జెన్-జీని తప్పుదోవ పట్టించారనిఅందుకే తాను రాజీనామా చేశానన్నారు. ఆయన వ్యాఖ్యలపై
Dharmendra Pradhan | నీట్ పేపర్ లీక్ (NEET Paper Leak) వివాదంపై విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి (Union Education Minister) పదవికి రాజీనామా చేసిన బీజేపీ సీనియర్ నేత, సంబల్పూర్ ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) తొలిసారిగా స్ప
Dharmendra Pradhan : నీట్ పేపర్ లీకేజీపై జెన్జీ ఉద్యమించడంతో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) తనకు పదవులపై ఆశ లేదని చెప్పారు.
2014 నుంచి నరేంద్ర మోదీ ఎవరికీ జవాబుదారీగా లేకుండా పాలన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడం ఆయన ప్రభుత్వానికి అరుదైన ఎదురుదెబ్బ. నీట్ ప్రశ్న�
Rahul Gandhi : ఇటీవల సీజేపీ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు, యువతపై కాల్పులు జరపాలని ఆదేశించింది కేంద్ర హోం మంత్రి అమిత్ షా అని లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలోని విద్యావ్య�
ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనల ముగింపు అనంతరం కూడా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామాతో ఆందోళనలు అధికారికంగా ముగిసినప్పటికీ, ఆ తర్వాత జరుగుతున్న పరిణామ�
Akhilesh Yadav : నీట్ పేపర్ లీకేజీ అంశంలో ప్రధాన మంత్రి మోదీని కాపాడటానికి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించారు అని ఎస్పీ ఎంపీ అఖిలేష్ యాదవ్ అన్నారు. నీట్ పేపర్ లీకేజీ అంశంపై, కొత్తగా ప్రవేశపెడుతున్న యాంటీ పేపర�
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమ విజయానికి నిదర్శనమని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులకు జేజేలు తెలుపుతూ సోమవారం హైదరాబా�
నేపాల్, శ్రీలంక వంటి ఇరుగుపొరుగు దేశాల్లో జెన్-జీ తిరుగుబాట్లు వచ్చినప్పుడు భారత్లో అలాంటివి సాధ్యం కాదనే వాదనలు వినిపించేవి. ఇక్కడి యువత చదువు, కెరీర్ గురించి తప్ప మరోటి ఆలోచించడం లేదనేది ఓ సమర్థన. �
కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం పార్లమెంట్కు వచ్చారు. ఆయన కారు దిగగానే కొందరు ఒడిశా ఎంపీలు సంప్రదాయ టోపీ, శాలువాలతో సన్మానం చేశారు.
Dharmendra Pradhan | నీట్ పేపర్ లీక్ వివాదంపై దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థి నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ఆయన రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యాడు.
దేశంలో విద్యాశాఖ మంత్రు ల కిస్మత్ బాగా లేదని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ పరిస్థితులు, వివి ధ కారణాలతో ఇప్పటికే రాజీనామా చేసి న స్మృతి ఇరానీ, రమేశ్ పోక్రియాల్, ప్రకాశ్ జవదేవకర్, ధర్మేంద్ర