Rahul Gandhi : ఇటీవల సీజేపీ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు, యువతపై కాల్పులు జరపాలని ఆదేశించింది కేంద్ర హోం మంత్రి అమిత్ షా అని లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలోని విద్యావ్య�
ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనల ముగింపు అనంతరం కూడా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామాతో ఆందోళనలు అధికారికంగా ముగిసినప్పటికీ, ఆ తర్వాత జరుగుతున్న పరిణామ�
Akhilesh Yadav : నీట్ పేపర్ లీకేజీ అంశంలో ప్రధాన మంత్రి మోదీని కాపాడటానికి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించారు అని ఎస్పీ ఎంపీ అఖిలేష్ యాదవ్ అన్నారు. నీట్ పేపర్ లీకేజీ అంశంపై, కొత్తగా ప్రవేశపెడుతున్న యాంటీ పేపర�
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమ విజయానికి నిదర్శనమని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులకు జేజేలు తెలుపుతూ సోమవారం హైదరాబా�
నేపాల్, శ్రీలంక వంటి ఇరుగుపొరుగు దేశాల్లో జెన్-జీ తిరుగుబాట్లు వచ్చినప్పుడు భారత్లో అలాంటివి సాధ్యం కాదనే వాదనలు వినిపించేవి. ఇక్కడి యువత చదువు, కెరీర్ గురించి తప్ప మరోటి ఆలోచించడం లేదనేది ఓ సమర్థన. �
కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం పార్లమెంట్కు వచ్చారు. ఆయన కారు దిగగానే కొందరు ఒడిశా ఎంపీలు సంప్రదాయ టోపీ, శాలువాలతో సన్మానం చేశారు.
Dharmendra Pradhan | నీట్ పేపర్ లీక్ వివాదంపై దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థి నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ఆయన రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యాడు.
దేశంలో విద్యాశాఖ మంత్రు ల కిస్మత్ బాగా లేదని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ పరిస్థితులు, వివి ధ కారణాలతో ఇప్పటికే రాజీనామా చేసి న స్మృతి ఇరానీ, రమేశ్ పోక్రియాల్, ప్రకాశ్ జవదేవకర్, ధర్మేంద్ర
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఏదో సాధించినట్టు, విద్యావ్యవస్థ ప్రక్షాళన అయిపోతుందని భావించడం అమాయకత్వమే అవుతుంది. విద్యావ్యవస్థలో దిగజారుతున్న ప్రమాణాలు, ప్రశ్నపత్రాల లీకేజీలకు కారణం మంత్రి పదవిలో క
Prahlad Joshi | కేంద్ర విద్యాశాఖ నూతన మంత్రి (Union Education Minister) గా సీనియర్ నేత ప్రహ్లాద్ జోషి (Prahlad Joshi) ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) శనివారం కేంద్ర విద�
Anna Hazare | కేంద్ర విద్యాశాఖ మాజీ మంత్రి (Union Education Ex Minister) ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామాపై సామాజిక కార్యకర్త అన్నాహజారే (Anna Hazare) స్పందించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో సమస్యలను పరిష్కరించడానికి చర్చలు మాత్రమే సర
విద్యార్థుల ఉద్యమంతో మోదీ కుర్చీ కిందికే మంటస్తుందని భయపడినట్టు కనవడ్తాంది. నీట్ పేపర్ లీక్ మీద గొంతెత్తి రోడ్లెక్కిన విద్యార్థుల మీద ఢిల్లీ పోలీసులు చేసిన లాఠీచార్జ్ చూస్తే.. పగపట్టినట్టు పడ్డారు
నీట్ ప్రశ్నాపత్రం లీకులకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నామని, యువత, నీట్ విద్యార్థుల పోరాటానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గిందని బ�
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనోద్యమంతో కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. త్వరలో మరికొంతమంది మంత్రులు కూడా క్యాబినెట్ బెర్త్లు కోల్పోన