గ్రీవెన్స్లో అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులకు సూచించా రు. సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని పురసరించుకొని అదనపు కలెక్టర్ వెంక�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అమ్మ ఆదర్శ కమిటీలు కృషి చేయాలని కలెక్టర్ హనుమంతు కె.జెండగే సూచించారు. సంస్థాన్ నారాయణపురంలోని అమ్మ ఆదర్శ పాఠశాలలను కలెక్టర్ హనుమంతు కె.జెండగే బుధవార
పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కారానికి మరోసారి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సీసీఎల్ఏ (రాష్ట్ర భూ పరిపాలన విభాగం) కమిషనర్ నవీన్మిట్టల్ కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి వ
: గత ప్రభుత్వంలో సవ్యంగా జరిగిన ధరణి వ్యవస్థలో ఇప్పుడు అడుగడుగునా నిర్లక్ష్యం తాండవిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి సారించకపోవడంతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు.
ధరణి దరఖాస్తులకు మోక్షం ఎప్పుడో అని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరణి దరఖాస్తులను పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందించామని రెవెన్యూ యంత్రాంగం చెబుతున్నా..
బుధవారం చేవెళ్ల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఒక్కొక్క అధికారి ఎజెండాలను చదివి వినిపించారు.
ధరణి పోర్టల్లో ఉన్న లోపాలను సవరించి, నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని ధరణి కమిటీ చైర్మన్ కోదండ రాంరెడ్డి అన్నారు. శామీర్పేట మండలంలోని బొమ్మరాశిపేట గ్రామంలో గురువారం ఆయన పర్యటించారు.
ధరణిలో పెండింగ్ సమస్యల పరిష్కారానికి నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ పేరుకే అన్నట్లు ఉన్నది. ఈ డ్రైవ్లో ఇప్పటివరకు కేవలం ఆరు వేల దరఖాస్తులను మాత్రమే పరిశీలించారు.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నందున ఆర్డీవోలు ఓటరుకు సంబంధించి వచ్చిన ఫామ్-7, ఫామ్-8 దరఖాస్తులను పరిశీలించాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు.
కాంగ్రెస్ పాలనలో భూ రికార్డుల నిర్వహణలో దళారుల పెత్తనమే కొనసాగింది. రైతులకు తెలియకుండానే వారి పేర రెవెన్యూ రికార్డుల్లో ఉన్న వ్యవసాయ భూమి మరొకరి పేరు మీదకు మారేది. బాధిత రైతులు నెత్తీనోరు బాదుకున్నా ఫ�