బడ్జెట్లో వ్యవసాయానికి రూ.72 వేల కోట్లతో భారీ మొత్తంలో నిధులు కేటాయించామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, కాంగ్రెస్ హామీ ఇచ్చిన రైతు పథకాల అమలుకు ఈ నిధులు ఏమాత్రం సరిపోవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ధరణి పోర్టల్ను బలోపేతం చేయడంతోపాటు అందరికీ సులువుగా అర్థమయ్యేలా మార్పులు చేర్పులు చేపట్టబోతున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. శుక్రవారం ధరణి కమిటీ సభ్యులు సచివాలయంల�
: గత ప్రభుత్వంలో సవ్యంగా జరిగిన ధరణి వ్యవస్థలో ఇప్పుడు అడుగడుగునా నిర్లక్ష్యం తాండవిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి సారించకపోవడంతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు.
కొంతమంది రియల్టర్లు ప్రభుత్వ భూములను చెరబడుతున్నారు. ఇందుకు రెవెన్యూశాఖలోని ఇంటిదొంగలే ఊతమిస్తున్నారు. ముఖ్యంగా ‘ధరణి’ అపరేటర్లు బరితెగించి డిజిటల్ సంతకాలతో అక్రమాలకు ఆజ్యం పోస్తున్నారు. కలెక్టర్ల
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతున్నది. ఇటీవల ఏసీబీ దాడుల్లో పలువురు ఉద్యోగులు పట్టుబడిన సందర్భాలూ ఉన్నాయి. ఆర్టీవో కార్యాలయాల్లో కూడా దాడులు జరుగుతున్నాయి. ప్రధానమైన రెవెన్యూ శాఖలో అవినీతి �
ధరణి పోర్టల్లో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చేపట్టిన ‘స్పెషల్ డ్రైవ్' ను ప్రభుత్వం నిలిపివేయడంపై రైతుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. రైతు భరోసా పేరిట అందించే పెట్టుబడి సాయం నుంచి తప్పించుకున�
Dharani | ధరణి పోర్టల్ను ప్రక్షాళన చేస్తామని, భూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన కాంగ్రెస్ నాలుగు నెలలు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదు.
ఎంతోమంది పేదలు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములవి. పోడు చేసుకున్నందుకుగాను నాటి ప్రభుత్వం వాటిపై హక్కులు కల్పించి అసైన్డ్ చేసింది. దీంతో ఆ భూములను వారు, వారి వారసులు కాలక్రమేణా వారి తాతల కాలం నుంచ�
ఐదు నెలలుగా తాసీల్దార్ కార్యాలయంలో భూములకు సంబంధించిన ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేపట్టకపోవడంతో ఐదు గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూములను అమ్ముకున్న వారితోపాటు ధరణి పోర్టల్�
ధరణి పోర్టల్లో ఉన్న లోపాలను సవరించి, నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని ధరణి కమిటీ చైర్మన్ కోదండ రాంరెడ్డి అన్నారు. శామీర్పేట మండలంలోని బొమ్మరాశిపేట గ్రామంలో గురువారం ఆయన పర్యటించారు.
నిర్ణీత గడువు లోపు ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులు పరిష్కరించేందుకు ఈ నెల 9 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు.