రోడ్డు ప్రమాదాలు జరిగిన క్రమంలో క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడం, సంఘటనను గురించి సకాలంలో పోలీసులకు సమాచారం అందించడం వంటి కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు గంగాధర మండలం మధురానగర్ గ్రామాన
కనీస జాగ్రత్తలు పాటించకపోతే ప్రతి ప్రయాణం ప్రమాదకరమేనని డీజీపీ శివధర్రెడ్డి పేర్కొన్నారు. 99 రోజుల ప్రజాపాలన... ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దాయపల్లి స్టేజ�
Ponnam Prabhakar : పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ విభజనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై చర్యలు తీసుకోవాలని డీజీపీ శివధర్ రెడ్డికి లేఖ రాసిన మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు.
డీజీపీ నియామక ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. తన సిఫార్సుల తర్వాత యూపీఎస్సీ గతనెల 12న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను పంపిందని, ఆ జాబితా పరిశీ�
క్రీడల్లో గెలుపోటములు సహజమని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. తాండూర్ మండలంలోని బోయపల్లి గ్రామపంచాయతీ పరిధిలో మాసాడి సాయిచరణ్ ఆధ్వర్యంలో తన తాత మాసాడి రామయ్య స్మారక క్రికెట్ పోటీలను ఆదివారం నిర్
DGP Shivadhar Reddy | ‘యూనిఫామ్, అవినీతి రెండూ కలిసి ఉండలేవు.. శాంతి భద్రతలు కాపాడవలసిన వారు అక్రమ సంపాదనకు అలవాటు పడితే కఠిన చర్యలు తప్పవు’ అంటూ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజుల్లోనే బీ శివధర్రెడ్డి పోలీసు సిబ
తుక్కుగూడలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణ పనులను బుధవారం డీజీపీ శివధర్రెడ్డి, పోలీస్ కమిషనర్ సుధీర్బాబుతో కలిసి పరిశీలించారు. తుక్కుగూడ ఫ్యాబ్సిటీలో డీజీపీ పర్యటించి నిర్మాణంలో ఉ�
మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఇటీవల ముగిసిన అఖిలభారత పోలీస్ డ్యూటీ మీట్లో హ్యాట్రిక్ ఓవరాల్ చాంపియన్షిప్ సాధించిన తెలంగాణ పోలీస్ ప్రతినిధులను డీజీపీ శివధర్రెడ్డి సోమవారం అభినందించారు. అత్యుత�
హైదరాబాద్ వేదికగా ప్రతిష్టాత్మకమైన 74వ బీఎన్ మల్లిక్ స్మారక ఆలిండియా పోలీస్ ఫుట్బాల్ టోర్నీ నిర్వహించనున్నట్లు డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
Revanth Reddy | సంక్షేమ పథకాల అమలు విషయంలో సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పెట్టుకున్న వెల్ఫేర్ (సంక్షేమ) కమిట్మెంట్స్ బరువయ్యాయని చెప్పారు.
Maoist Devji | మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, అప్రకటిత కార్యదర్శి తిప్పిరి తిరుపతి (Thippari Thirupati) అలియాస్ దేవ్జీ (Devji) మంగళవారం తెలంగాణ డీజీపీ (Telangana DGP) శివధర్రెడ్డి (Shivadhar Reddy) ఎదుట లొంగిపోయారు. ఆయనతోపాటు మరో ముగ్గురు కీలక న
గడిచిన రెండేండ్లలో 588 మంది మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారని, తెలంగాణ క్యాడర్కు చెందిన 15 మంది సహా మిగిలిన మావోయిస్టు నాయకులు, క్యాడర్ వెంటనే లొంగిపోవాలని డీజీపీ శివధర్రెడ్డి పిలుపునిచ�
DGP | నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని చందనపల్లి ప్రాంతంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మునుగోడు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ షేక్ తయూబ్ దుర్మరణం చెందడంపై డీజీపీ శివధర్ రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు.
ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమై ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు సిబ్బందిపై ఎవరైనా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు.