నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో 41 మంది మావోయిస్టు ఆయుధాలతో సహా లొంగిపోయారు. వీరిలో PLGA బటాలియన్, వివిధ డివిజనల్, ఏరియా కమిటీ స్థాయి నా�
Australia Terror Attack | ఆస్ట్రేలియాలోని బౌండీ బీచ్లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాది సాజిద్ అక్రమ్కు హైదరాబాద్తో సంబంధాలు ఉన్నట్లుగా ఆస్ట్రేలియా పోలీసుల
‘ఆయుధాలను వదిలేసి.. ప్రజల్లోకి వెళ్దాం’ అని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో గతంలోనే నిర్ణయం తీసుకుంది. దాదాపు మూడున్నరేండ్ల తర్వాత 2024లో జరిగిన పొలిట్బ్యూరో సమావేశంలోనే ఆయుధాలు వదిలేయాలన�
Azad | మేం పార్టీకి చెప్పే లొంగిపోయామని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆజాద్ తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టు పార్టీ పిలుపునిస్తుందని పేర్కొన్నారు. స్టేట�
Maoists | మావోయిస్టు పార్టీకి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్ట�
వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు (Maoists) అగ్ర నేతలు లొంగుబాట పట్టారు. కేంద్ర, రాష్ట్ర కమిటీకి చెందిన సుమారు 37 మంది మావోయిస్టులు శనివారం మధ్యాహ్నం తెలంగాణ డీజీపీ బీ. శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) ఎదుట లొంగిపో న�
ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించడం పట్ల డీజీపీ బీ. శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ స్పెషల్ పోలీస్ డీఎస్పీ నిఖత్ జరీన్ను అభినందిం
డీప్ఫేక్ (Deep Fake) అనేది పెద్ద గొడ్డలిపెట్టు లాంటిదని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అన్నారు. పెరుగుతున్న టెక్నాలజీని ఆహ్వానించాలని, అయితే దాని వల్ల ముప్పు కూడా ఉందని చెప్పారు.
DGP Shivadhar reddy | అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం రియాజ్ మృతదేహాన్ని అతని బంధువులకు అప్పగించగా.. మంగళవారం తెల్లవారుజామున అతడి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా నేరస్తుడు రియాజ్ను పట్టుక
పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన సీసీఎస్ కానిస్టేబుల్ను ఓ దొంగ కత్తితో పొడిచి చంపేశాడు. నిజామాబాద్లో జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) సీరియస్ అయ్యారు. నిందితుడిన
బీసీ సంఘాల పిలుపు మేరకు శనివారం నిర్వహించ తలపెట్టనున్న రాష్ట్ర బంద్ ప్రశాంతంగా కొనసాగేలా సంఘాల బాధ్యులు పర్యవేక్షించాలని తెలంగాణ డీజీపీ బీ శివధర్రెడ్డి సూచించారు.
BC Bandh | రేపటి బంద్ను శాంతియుతంగా జరుపుకోవాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. బంద్ పేరుతో అవాంఛనీయ ఘటనలకు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ�
పెండింగ్ బిల్లులు ఇప్పించేందుకు ప్రభుత్వానికి సిఫారసు చేయాలని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి డీజీపీ శివధర్రెడ్డిని కోరారు.