DGP Anjani Kumar | పోలీసుశాఖ ప్రతిష్టను మరింత ఇనుమడింప జేయడంతో పాటు ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు గ్రామాల్లో విరివిగా పర్యటించాలని ఎస్పీలు, కమిషనర్లను డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు.
ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ మేరకు హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రిలిమినరీ పరీక్షలో 7 మార్కులు కలపడంతో రాష్ట్రంలో అర్హతపొందిన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, కమిషనరేట్లలో నేర పరిశోధనలో అద్భుతమైన పురోగతి సాధించారని, నేరస్థులకు సరైన శిక్షలు పడటంలో పోలీసులు కీలకపాత్ర పోషిస్తున్నారని డీజీపీ అంజనీకుమార్ అభినందించారు.
ఉమ్మడి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శనివారం జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఉమ్మడి జిల్లా ఎస్పీలతో వీడియోకాన్�
Governor Tamilisai | గణతంత్ర దినోత్సవ వేడుకలను రాజ్భవన్లో ఘనంగా నిర్వహించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సైనికుల గౌరవ వందనం స్వీకరించారు.
రాష్ట్రంలో సైబర్ నేరాలను క్షేత్రస్థాయి నుంచి నివారించేందుకు సైబర్ ఆర్మీ సిద్ధమైంది. తెలంగాణలోని ప్రతి పల్లెలోనూ సైబర్ నేరాలపై విస్తృతంగా చర్చించేందుకు, ప్రతి ఇంటిలోనూ సైబర్ నేరాలపై అవగాహన కల్పిం�
DGP Anjani Kumar | ఈ నెల 18వ తేదీన యాదాద్రిలో వీవీఐపీల పర్యటనలు, ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం, కంటి వెలుగు కార్యక్రమంతో పాటు బీఆర్ఎస్ భారీ బహిరంగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటు చేసు
DGP Anjani kumar | నగరంలో ఈ నెల 28 నుంచి జూన్ 17 మధ్య అత్యంత ప్రతిష్టాత్మక జీ-20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతపై కార్యాలయంలో డీజీపీ అంజనీకుమార్ అధ్యక్షతన జీ-20 సెక్యూరిటీ సమన్వయ
CS Shanti Kumari | రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు స్వీకరించిన శాంతి కుమారి డీజీపీ అంజనీ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో