రాష్ట్ర పోలీసుశాఖ సిబ్బందికి డీజీపీ బీ శివధర్రెడ్డి శుభవార్త చెప్పారు. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇకపై ప్రతి పోలీసు ఉద్యోగీ వారి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం రోజు ప్రత్యేక సెలవు మంజూర
Maoists Surrender | తెలంగాణా పోలీసుల ఎదుట దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ ఇన్చార్జి హేమ్లా ఐతు డివిజనల్ కమిటీ సభ్యుడు పోడియం లచ్చు అలియస్ మనోజ్ సహ 47 మంది అజ్ఞాత మావోయిస్టు�
దాడికి గురైన బాధితులకు న్యాయం చేయాలని వెళ్లిన పెద్ద మనుషులపై ఇన్స్పెక్టర్ రుబాబు చేశారు. వారి సెల్ఫోన్లు లాక్కుని అర్ధరాత్రి వరకు ఠాణాలోనే ఉంచాడు. చివరికి ఓ న్యాయవాది వెళ్లి వారిని విడిపించారు. ఈ సంఘ
DGP | నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని చందనపల్లి ప్రాంతంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మునుగోడు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ షేక్ తయూబ్ దుర్మరణం చెందడంపై డీజీపీ శివధర్ రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు.
పోలీసింగ్ అనేది ఒకప్పుడు కేవలం భౌతిక ప్రపంచానికే పరిమితమై ఉండేదని, ఇప్పుడు వర్చువల్(డిజిటల్) ప్రపంచంలోకి మారిపోయిందని.. ఆన్లైన్ క్రైమ్, మోసాలు పెరిగిపోవడమే ఇందుకు ప్రధాన కారణమని ప్రభుత్వ ప్రధాన క�
మంథనిలో బ్రిటిష్ పాలనకంటే ఎక్కువగా రాచరిక పాలన కొనసాగుతున్నదని, 80 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్ల ద్వారా అధికారంలోకి వస్తున్న దుద్దిళ్ల కుటుంబం ఏనాడు ఈ ప్రాంత ప్రజల సమస్యలను పట్టించుకోవడం లే
వరంగల్(Warangal) తూర్పు నియోజకవర్గంలో కార్పొరేటర్లు, వ్యాపార వేత్తలపై తప్పుడు కేసులు నమోదు చేసిన ఏసీపీ, ఇంతేజార్ గంజ్, మిల్స్ కాలనీ, మట్టెవాడ ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ ఎమ్మెల్సీ బసవరా�
ఆ తల్లికి పుట్టెడు దుఃఖం వచ్చింది. చెట్టంత కొడుకు అన్యాయంగా దూరమయ్యాడన్న ఆవేదన ఆ అమ్మది. లాఠీ దెబ్బలకు కమిలిపోయినతన కొడుకును కాపాడుకోలేక పోయానన్న బాధ ఆమెను దహించి వేస్తున్నది. ‘నన్ను ఇంటికి తీస్కపో అమ్మ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం 60వ అఖిల భారత డీజీపీలు/ఐజీపీల సమావేశం రాయ్పూర్లో జరిగింది. ఈ సమావేశంలో దేశ భద్రతకు సంబంధించిన వేర్వేరు అంశాలపై విస్తృత చర్చలు జరిగాయని మోదీ ఎక్స్ పోస్ట్ల�
ఎన్నికల సమయంలో కేసుల నమోదుకు అమలు చేయాల్సిన విధివిధానాలతో పోలీసులకు మార్గదర్శకాలు జారీ చేయాలని, ఆ మేరకు మద్రాస్ హైకోర్టుతోపాటు 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని హైకోర్టు డీజీపీని ఆదే