Hyderabad | ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థిపై దాడి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపై నాచారం సీఐపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. పుట్టిన రోజున బర్త్ డే బంప్స్ పేరిట తోటి విద్యార్థుల�
తెలంగాణకు తదుపరి పోలీస్ బాస్ (డీజీపీ) ఎవరు? ఇప్పుడు ఈ ప్రశ్న పోలీస్ శాఖను, రాజకీయ నేతలను తొలిచేస్తున్నది. పోలీస్ శాఖలో అత్యున్నతమైన ఈ పోస్టు కోసం ఆ శాఖలో ఇద్దరు అధికారుల మధ్య కనిపించని యుద్ధం జరుగుతున�
ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రస్తుత డీజీపీ డా. జితేందర్ రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పోలీస్ బాస్ ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇప్పటికే ఈ విషయమై కసరత్తు పూర్తిచేసిన రాష్ట్ర సర్కార్ ఎన�
అసాధారణ రీతిలో చండీగఢ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డీజీపీ) సురేంద్ర సింగ్ యాదవ్ను డిప్యుటేషన్పై సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) డిప్యుటీ ఇన్స్పెక్టర్ జనరల్(డీఐజీ)గా బదిలీ చేస్తూ కేంద్ర హోం శాఖ(
AP DGP | సోషల్ మీడియాలో (Social media) అసభ్య పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ కొత్త డీజీపీ హరీష్కుమార్ గుప్తా అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ టెక్నాలజీతో పోలీసుల సేవలను కొనసాగిస్తామని కొత్త డీజీ�
సరోగసీ ఘటనలో ఒడిశాకు చెందిన ఓ యువతి ఈ నెల 25న భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయింది. యువతి ఆత్మహత్యను ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనలో ఎలాంటి చర్యలు తీస
గ్రామాభివృద్ధి కమిటీల పేరిట బీసీలను సామాజిక బహిష్కరణకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ లేఖ రాశారు. గ్రామాభివృద్ధి కమిటీల పేరుతో బీసీ వర్గాలను స�
ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని కోరుతూ ఆందోళనలు నిర్వహించిన బెటాలియన్ పోలీసులపై (Battalion Police) ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసింది.
తాత్కాలిక డీజీపీల నియామకంపై ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మిగతా ఏడు రాష్ర్టాలతోపాటు తెలంగాణ కూడా డీజీపీ హోదా ఉన్న అధికారుల వివరాలను సిద్ధం చేసినట్టు తెలిసింది.
AP DGP | తిరుమల లడ్డూ కేసు వ్యవహారాన్ని తేల్చేందుకు సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటుచేసిన సిట్ దర్యాప్తులో విచారణకు ఇద్దరు ఏపీ పోలీసుల అధికారుల పేర్లను డీజీపీ ద్వారకా తిరుమలరావుప్రకటించారు.