త్రివేణి సంగమంలో జరుగుతున్న మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చి స్నానమాచరిస్తున్న నేపథ్యంలో అక్కడి నీటి స్వచ్ఛతపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నీటి స్వచ్ఛతపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండ�
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరు గాంచిన మహా కుంభ మేళా 144 ఏండ్ల తర్వాత సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తొలి రోజైన పుష్య మాస పౌర్ణమినాడు ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు భక్తులు పోటెత�
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఉమ్మడి జిల్లాలో శుక్రవారం వైభవంగా నిర్వహించారు. శైవ, వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకున్నారు. నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్
మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రం వేడుకలను బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ఆయా గ్రామాల్లో ముజావర్లు, శివసత్తులు పీరీలను వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తుల
యుద్ధంలో వీర మరణం పొందిన మహ్మద్ ప్రవక్త మనుమలు ఇమామ్ హసన్, ఇమామ్ హు స్సేన్ల త్యాగానికి గుర్తింపుగా జరుపుకొనే మొహర్రం (పీర్ల పండుగ ) వేడుకలకు బుధవారం కర్ణాటక, మహారాష్ట్రతోపా టు పలు పట్టణాలు, పరిసర గ్ర�
మొహర్రం పండుగను బుధవారం ఉమ్మడి జిల్లాలోని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. పెద్ద ఎత్తున జరిగే కోయిలకొండ, ఊట్కూరు, తిమ్మాజిపేట జనసంద్రంగా మారాయి. అలాగే ఆయా గ్రామాల్లో పీర్ల చావిడీలను దర్శించుకునేం�
మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో శనివారం జ్యేష్ఠపౌర్ణమి జాతర వైభవంగా సాగిం ది. ఉదయాన్నే ఆలయానికి చేరుకున్న భక్తు లు సమీప గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించారు. గుట్టపైనున్న సత్యదేవుడిని దర్శి�
ఎములాడ కిక్కిరిసింది. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో తాకిడి కనిపించింది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో రాజన్న క్షేత్రం సోమవారం కిటకిటలాడింది. ఉదయాన్నే ధర్మగుండంలో స్నానం చేసిన భక్తుల�
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామివారి కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. గురువారం పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. రాత్రి వేళ శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం అత్యంత వై�
మండల పరిధిలోని చరికొండ గ్రామంలో వెలసిన రుక్మిణీసత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 17వ తేదీ వరకు ఆరు రోజులపాటు ఉత్సవాలు జరుగనున్నాయి.
న్యాల్కల్ : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఊరడమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. 50 ఏండ్ల తర్వాత నిర్వహించిన జాతరకు వివిధ ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు తమ పిల్లాపాపలత
పాపన్నపేట, మార్చి 2 : మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గమ్మ క్షేత్రం బుధవారం భక్తజన సంద్రమైంది. జాతర సందర్భంగా బండ్ల ఊరేగింపు అట్టహాసంగా జరిగింది. ఆనవాయితీ ప్రకారం పాపన్నపేట సంస్థానాధీశుల బండి ముందు నడవగ�
Vemulavada | మేడారం జాతర సమీపిస్తున్నందున వేముల రాజన్నకు భక్తులు పోటెత్తారు. మేడారం జాతరకు ముందు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో పోటెత్తి�