PM Modi : ప్రతిపక్ష పార్టీలు తమ పరివారం కోసం పనిచేస్తున్నాయని, ఆ పరివారం అభివృద్ధి చెందితే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు.
Priyanka Gandhi | కేరళ (Kerala) లోని వాయనాడ్ జిల్లా (Wayanad district) లో పలు మహిళా సాధికారత ప్రాజెక్టుల (Women led projects) కు శుక్రవారం కాంగ్రెస్ ఎంపీ (Congress MP) ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులు మహిళల నేతృత్వంలో
అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం బుధవారం మాడ్గుల మండలానికి వచ్చిన నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డికి చుక్కెదురైంది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎందుకొచ్చారని మండలవ�
వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని, సర్కారు ఆలోచనలకు అనుగుణంగా అధికారులు పని చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించా�
హెచ్ఎండీఏ ఎట్టకేలకు ప్రాజెక్టుల పనులను పూర్తి చేసేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ మహానగరాభివృద్ధిలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్న హెచ్ఎండీఏ వేల కోట్ల రూపాయలతో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో పలు ప్�
హెచ్ఎండీఏ ఎట్టకేలకు ప్రాజెక్టుల పనులను పూర్తి చేసేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ మహానగరాభివృద్ధిలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్న హెచ్ఎండీఏ వేల కోట్ల రూపాయలతో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో పలు ప్�
మూసీ పరివాహక ప్రాంతం సుందరీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ దానకిశోర్, హెచ్�
ఎరుక కులస్థులకు మళ్లీ మంచి రోజులు రానున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పందుల పెంపకంపై నిషేధం విధించడంతో సరైన ఉపాధి లేక అల్లాడుతున్న ఎరుకల సమస్యలను సీఎం కేసీఆర్ గుర్తించారు. వారి సంక్షేమం కోసం చరిత్రలోనే తొలి�
రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్కు ప్రధాని నరేంద్రమోదీ నిధుల వరద పారిస్తున్నారు. గత ఆరు నెలల్లో స్వరాష్ట్రంలో ఏకంగా రూ.90 వేల కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించిన మోదీ, తాజాగా బుధవారం మరో రూ.
ప్రధాని మోదీ| ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు వారణాసిలో పర్యటించనున్నారు. తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. సుమారు రూ.1500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిం