నర్సంపేట నియోజకవర్గంలోని రూ. రూ. 400 కోట్ల అభివృద్ధి నిధులు నిలిపి వేయాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాడని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఈ మేరకు నల్లబెల్లి మం
బోథ్ నియోజకవర్గంలోని ప్రాచీన ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (Anil Jadhav) తెలిపారు. తాంసి మండల కేంద్రంలోని శివంబి కేశవ ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.25 లక్షల ప్రొసీడ�
ఆసిఫాబాద్ నియోజక వర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమారను ఎమ్మెల్యే కోవ లక్ష్మి కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లోని సెక్రెటేరియేట్లో ఆయనను కలిస�
MLA Madhavaram krishna Rao | కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో అన్ని విభాగాల అధికారులు, డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్తో కలిసి ఆయన అస్మత్ పేట బోయిన్ చెరువు సుందరీ�
ప్రపంచంలో ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా ఆర్థికంగా బలపడాలంటే మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్పెండిచర్) ఎంతో ముఖ్యం. రాష్ర్టానికి వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ప్రాజెక్టులు, రహదారులు, భవనాల నిర్మాణం తదితర రూపాల్ల�
మండలంలోని బ్రాహ్మణ్పల్లి, తొర్లికొండ, పుప్పాలపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. బ్రాహ్మణ్పల్లి నుంచి గాంధీనగర్ వరకు బీటీ రోడ్డ�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడటం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. అభివృద్ది కాంక్షను పక్కనబెట్టి, రాజకీయ కక్షతో ముందుకు వెళ్లడం గర్�
హైదరాబాద్లోని సీఎం నివాసంలో ఆదివారం సీఎం రేవంత్రెడ్డిని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కుటుంబ సమేతంగా కలిశారు. భద్రాచలంలోని రామాలయ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని, కరకట్ట పనులను వే�
ఏకశిల పారులో వాకింగ్ ట్రాక్ తో పాటు పచ్చదనంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని వరంగల్ పశ్చి మ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హామీ ఇచ్చారు. ఏకశిల పా రు వాకర్స్ అసోసియేషన్ వినతి మేరకు ఎమ్మెల్యే పారును శ
కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నానని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసమే నిరంతరం పాటుపడుతున్నామని, ఇందులో భాగంగా క్రీడలకూ పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరర
నాగిరెడ్డిపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నాయకులు ఆమె నివాసంలో కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిప