అభివృద్ధి-సంక్షేమానికి ప్రజలు మద్దతు ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నరేండ్ల కాలంలో సంక్షేమ పథకాలు అమలు చేసిన తీరుతో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు జై కొడుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల�
మెదక్ నియోజకవర్గంలో కారు జోరు కొనసాగుతున్నది. కాంగ్రెస్కు చెందిన నా యకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఆయా పార్టీలకు �
రాష్ర్టాన్ని ఏండ్లపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిండా ముం చింది. ఏ ఒక్క పనీ చేయలేదు. ఆ పార్టీ నాయకులకు అభివృద్ధిపై సోయే లేదు. మళ్లీ ఇప్పుడు మరో అవకాశం ఇవ్వాలని అడుగుతున్నరు..? వాళ్లు అధికార కోసం ఆ
నాడు నీళ్లు లేక మన పల్లెలు పడ్డ గోస అంతాఇంతా కాదు.. నేడు అవే పల్లెలు నీటి వనరులతో కళకళలాడుతూ ఉపాధి ముల్లెలుగా తయారయ్యాయి. ఒకప్పుడు ఉపాధి లేక బొంబాయి, దుబాయికి వలసలతో కళ తప్పిన పల్లెలే ఇప్పుడు మరికొందరికి బ�
పుట్టుకతోనే అవయవ లోపం.. కాలు తీసి కాలు ముందుకు వేయలేక అవస్థలు పడుతున్న దివ్యాంగులు. పిల్లలున్నా పట్టించుకోని.. అండా ఆదెరువు లేని పండుటాకులు. వితంతువులు, బోదకాలు బాధితులు, వయసుడిగిన గీత కార్మికులు, ఒంటరి మహ�
చిన్నరాష్ట్రం అనేకరంగాల్లో సమస్యల పరిష్కారానికి ఉపయోగకారిగా ఉంటుంది. దార్శనికుడైన నాయ కుడు ఆ రాష్ర్టానికి నాయకత్వం వహిస్తున్నప్పుడు అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో లభిస్తుంది.
అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దేశానికే మార్గదర్శిగా నిలిచిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని వివిధ గ్రా మాలకు చెందిన 86 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణలక�
అభివృద్ధి, సంక్షేమం వైపే ప్రజలు ఉన్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్కు చెందిన బీజేపీ మాజీ అధ్యక్షుడు రాజుతో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యే సమక్షంలో బీ�
తెలంగాణ మలిదశ ఉద్యమంలో ‘ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నవా? అది తీరని కోరిక’ అంటూ ఎదురైన అవమానాన్ని భరించలేక హలావత్ చిన్న రాజేందర్ మనస్తాపంతో బలిదానం చేసుకున్నాడు.
జవహర్నగర్, ఆగస్టు 25 : ప్రభుత్వం కార్పొరేషన్లో అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని జవహర్నగర్ మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గురువారం కార్పొరేషన్లోని 4వ డివిజన్